వీణవంక: దళితుల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తీసుకోచ్చిన దళితబంధు పథకాన్ని, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తన పార్టీ నాయకుడి ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేపించి దళతబంధును ఆపించారని, దళితుల
ఇల్లందకుంట: హజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, అన్ని సర్వేలూ ఇదే స్పష్టంచేస్తున్నాయని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఇల్లందకుంటలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహ
జమ్మికుంట : హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి స్వచ్ఛందగా మద్ధతు తెలపడం హర్షణీయమని వర్ధన్నపేట్ ఎమ్మెల్యే మండల ఇంచార్జ్ ఆరూరి రమేశ్ అన్నారు. మండల పరిధిలోని బిజిగిరిషరీప్ గ్రామ శ్రీవాయిపుత్ర నా�
హుజూరాబాద్: అబద్ధాల బీజేపీకి ఉప ఎన్నికల్లో సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎకరం అమ్మితే ఎన్నికల్ల
హుజూరాబాద్ : ఈటల రాజేందర్ కు వేల కోట్లు ఏవిధంగా వచ్చాయి? వందల ఎకరాలు ఎలా వచ్చాయి..? నీవు పేదవాడివైతే నీ కోసం బాధపడేవాళ్ళం… కానీ నీవు దోపిడీ చేస్తూ బతుకుతున్నావ్ అని మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు ఈటల�
జమ్మికుంట : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మంగళవారం జమ్మికుంట పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పలు వార్డుల్లో తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్
హుజూరాబాద్ : బీజేపీ పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్, నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ విరుచుకు పడ్డారు మంగళవారం జమ్మికుంటలోని 1,2,3,5 వ వార్డుల్లో కాలినడకన ఎన్న
హుజూరాబాద్: ఈటల రాజేందర్ మంత్రిగా ఉండి చేయలేని అభివృద్ది ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడని శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి అన్నారు.మంగళవారం హుజురాబాద్ లోని పలు వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహిం�
హుజూరాబాద్టౌన్: తాను నిరుపేద బిడ్డనని, ఈ ఉప ఎన్నికల్లో ఆశీర్వదిస్తే హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉంటానని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ ప�
హుజూరాబాద్: సీఎం కేసీఆర్ మాత్రమే ముస్లింల బాగోగులు పట్టించుకుంటాడు. టీఆర్ఎస్ పాలనలోనే ముస్లింలకు భద్రత అని టీఆర్ఎస్ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మహ్మద్ శుకురోద్దీన్ అన్నా�
హుజురాబాద్ రూరల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలందరికీ న్యాయం చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. మండలంలోని సిర్సపల్ల�
వీణవంక : దేశాన్ని కార్పోరేట్ సంస్థలకు తాకట్టుపెట్టి ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోని బీజేపీ పార్టీని ఈ నెల 30న జరిగే హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడించాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామ�