ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్ : హుజూరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్యాస్ సిలిండర ధర మరో రూ.200 పెంచేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, అంటే గ్యాస్ సిలిండర్ ధర 1200 అయితదని మంత్రి హరీశ్రావు తెల�
హుజూరాబాద్: బడుగు బలహీన వర్గాల శాశ్వత శత్రువు బీజేపీ అని ఎమ్మార్పీఎస్టీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట�
హుజూరాబాద్ : పేదింటి బిడ్డ..ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని టీఎస్ జాక్ ఓయూ చైర్మన్ భాస్కర్ కోరారు. మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ �
హుజూరాబాద్: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తన ఆస్తుల రక్షణ కోసమే ఆత్మ గౌరవమంటున్నాడని టీపీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి ధ్వజమేత్తారు. హుజూరాబాద్ పరిధిలోని గండ్రపల్లి గ్రామంలో సోమవ�
వీణవంక: యాదవుల అభివృద్ది ముఖ్యమంత్రి కేసీఆర్తో సాధ్యపడుతుందని, దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయలేనటువంటి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు తెలిప�
హుజూరాబాద్: అన్ని వర్గాల వారి సంక్షేమం టీఆర్ఎస్తోనే సాధ్యమని సీఎం అన్ని మతాలు, కులాల వారిని సమానంగా చూస్తారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం పట్టణంఓని 1,2 వార్డులల్లో ధర్మారం ప్రజలతో ఆయన మాట్లాడ
హుజూరాబాద్: హుజురాబాద్ పట్టణంలోని 19 వార్డులో సిద్దిపేట కార్పొరేటర్ గుడాల శ్రీకాంత్, టీఆర్ఎస్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు గందే సాయిచరణ్, మైనార్టీ నాయకుడు షేక్ ఫయాజ్లు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహ
హుజూరాబాద్ : టీఆర్ఎస్ వీరాభిమాని వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. హుజూరాబాద్ పట్టణంలోని 5వ వార్డులోని చాకలివాడకు చెందిన పైడాకుల రాజశేఖర్ టీఆర్ఎస్ కు పెద్ద ఫ్యాన్. అయితే తన అభిమానాన్ని చాటుకునేంద�
హుజూరాబాద్: మీకు అందుబాటులో ఉండి, ఏ చిన్న సమస్య వచ్చిన ఫోన్ కొట్టిన క్షణాల్లో వచ్చి మీ ముందువాలుతా, నిరుపేద బిడ్డగా నన్ను ఆదరించి ఆశీర్వదించండి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని టీఆర్ఎస్ హుజూరాబాద్ �
హుజూరాబాద్: ప్రత్యేక రాష్ట్ర సాధనలో టీఎన్జీవో పాత్ర మరవలేనిదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. పట్టణంలోని కొత్తపల్లిలో సోమవారం ఆయన టీఎన్జీవో రిటైర్డ్ ఉద్యోగులతో సమావేశం �
హుజూరాబాద్: బీజేపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని దీనిని ప్రజలు గమనించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంల�
కమలాపూర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీల ప్రచారం జోరుగా సాగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఊరూరా తిరుగుతూ బీజేపీ వల్ల దేశానికి, రాష్ట్రానికి నష్టం కలుగుతోందని, ఆ పార్�
హుజూరాబాద్ చౌరస్తా: సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటేయాలని ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం