ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు మంగళవారం నుంచి ఘనంగా మొదలయ్యాయి.హుస్సేన్సాగర్ వేదికగా జరుగుతున్న 38వ ఎడిషన్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి సీనియర్ కల్నల్ కమాండెంట్, లెఫ్ట్నెంట్�
హుస్సేన్సాగర్లోకి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని, ఇందుకోసం 3 చోట్ల సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ‘కంపుకొడుతున్న హు�
నగరం నడిబొడ్డున పర్యాటక కేంద్రంగా మారిన హుస్సేన్సాగర్ పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు. హుస్సేన్సాగర్లోకి వచ్చే మురుగునీటికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ
మహానగరానికి ఎంతో అనుబంధం ఉన్న డబుల్ డెక్కర్ బస్సులు కనుమరుగైపోకుండా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 6 ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసింది.
సాయం కాలం... సంధ్యా సమయం.. నగరం నడిబొడ్డున్న హుస్సేన్సాగర్ తీరం.. అందాలతో కనువిందు చేస్తుంది. అలాంటి సాగర తీరంలోని ట్యాంక్బండ్పై గత కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సన్డే ఫన్డే జ్ఞాపకాలు గుర్తుకొస్తు�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కార్ రేసింగ్ పోటీలకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 4, 5 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ జరగబోతోంది. అంతర్జాతీయంగా ఆదరణ పొందిన ఈ పోటీలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
చరిత్రాత్మక జలాశయం హుస్సేన్సాగర్ తీరంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మించిన లేక్ ఫ్రంట్ పార్కు ఆదివారం నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానున్నదని అధికారులు ఒక ప్రకటనలో తె�
నిమజ్జనోత్సవం సందర్భంగా విద్యాసంస్థలకు, కార్యాలయాలకు గురువారం సెలవు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా ట్యాంక్బండ్కు విచ్చేశారు. ఖైతరాబాద్ గణేశుడి శోభాయాత్రను ప్రత్యక్ష్యంగా చూస్తూ ఆనందం పొందారు.
నగరం నడిబొడ్డున పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్సాగర్ పరిశుభ్రత పై హెచ్ఎండీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తాజాగా గణేశ్ నవరాత్రుల నేపథ్యంలో హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేసే వినాయక విగ్రహాలకు సంబంధిం
నగరం నడిబొడ్డున పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్సాగర్ పరిశుభ్రత పై హెచ్ఎండీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తాజాగా గణేశ్ నవరాత్రుల నేపథ్యంలో హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేసే వినాయక విగ్రహాలకు సంబంధిం
Ganesh Chaturthi | కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంటూనే వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సవరణ నిబంధనలను కూడా రూపొందించిందన�