Hyderabad | హుస్సేన్సాగర్ వేదికగా మాన్సూన్ జాతీయ రెగెట్టా చాంపియన్షిప్ మంగళవారం మొదలైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన పోటీల్లో ఎన్ఎస్ఎస్కు చెందిన నాన్సి రాయ్, అనిరాజ్
Hyderabad | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ హుస్సేన్సాగర్ వేదికగా మంగళవారం నుంచి మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్నకు తెరలేవనుంది. ఫెడరేషన్ క్యాలెండర్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ఈ ర్యాంకింగ్ ఈవెం�
ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్కు వేళయైంది. మంగళవారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు హుస్సేన్సాగర్ వేదికగా 37వ ఎడిషన్కు తెరలేవనుంది. లేజర్ స్టాండర్డ్, లేజర్ రేడియల్, లేజర్ 4.7 మూడు విభాగాలుగా జరిగ
హైదరాబాద్ హుస్సేన్సాగర్ వేదికగా జూలై 16 నుంచి 23 వరకు యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) ఆధ్వర్యంలో మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్ జరుగనుంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) లింగ సమానత్వంలో �
జంట జలాశయాల్లో ఒకటైన గండిపేటకు మహర్దశ పట్టనుంది. చారిత్రాత్మక హైదరాబాద్ మహానగరం మధ్యలో ఉన్న హుస్సేన్సాగర్ తరహాలో గండిపేట జలాశయాన్ని సైతం దశల వారీగా అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది
తెలంగాణ ప్రజల మదిలో అమరుల త్యాగాలు నిరంతరం జ్వలిస్తూ ఉండేలా దీపం ఆకృతిలో స్మారకాన్ని నిర్మిస్తున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును కాంక్షిస్తూ న�
ఈ ఆదివారం సాయంత్రం నగర వాసులకే కాదు రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రత్యేకం. కొత్త సచివాలయం ప్రారంభం కావడంతో దాన్ని చూసేందుకు నగర వాసులు భారీ సంఖ్యలో తరలిరావడంతో హుస్సేన్సాగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో సందడి న�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనం ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నది.
హుస్సేన్సాగర్ తీరం నిన్నటి వరకు హైదరాబాద్లో ఒక పర్యాటక ప్రాంతం. కాంక్రీట్ వనంలో.. ఒంటరిగా.. పరుగుల మయంగా.. గజిబిజిగా సాగే నగరవాసుల జీవితాలకు ఆదివారపు సాయంత్రాల్లో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతున్న విహ�
ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్కు తొలిసారి ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్ సర్వ హంగులతో సిద్ధమవుతున్నది. ఫార్ములా-ఈ తొమ్మిదో సీజన్లో భాగంగా వచ్చే నెల 11న హైదరాబాద్లో రౌండ్-4 పోటీలు జరుగనున్నాయి.