జాతీయ జూనియర్ రోయింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్ హేమలత రజత పతకంతో మెరిసింది. హుసేన్సాగర్ వేదికగా శనివారం జరిగిన బాలికల సింగిల్స్ స్కల్ ఈవెంట్లో హేమలత 4ని.47.9 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి రెం�
ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) ఆఖరి అంచె పోటీలకు హైదరాబాద్ సిద్ధమైంది. నగరం నడిబొడ్డున హుసేన్సాగర్ తీర ప్రాంతంలో రేసింగ్ కార్లు రయ్య్మ్రంటూ దూసుకెళ్లనున్నాయి.
నగరంలో మరోసారి ఫార్ములా రేసింగ్ కార్లు రయ్... రయ్... మంటూ దూసుకెళ్లనున్నాయి. హుస్సేన్సాగర్ తీరం వేదికగా ఇండియన్ రేసింగ్ లీగ్ తుది (ఫైనల్) పోటీలు ఈనెల 10,11 తేదీల్లో నిర్వహించనున్నారు.
హైదరాబాద్ వేదికగా జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) వీక్షకులకు శుభవార్త. హుసేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 19, 20 తేదీల్లో జరిగిన రేసును ప్రత్యక్షంగా వీక్షించిన ప్రేక్షకులకు టిక్కెట్ల డబ్బుల
హుస్సేన్సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమరుల స్మారకచిహ్నం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డ
కరోనాతో గణనీయంగా తగ్గిన విదేశీ పర్యాటకం.. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకొంటున్నది. అంతర్జాతీయంగానూ విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనలు ఎత్తేయడంతో భారత్..
తెలంగాణ అమరవీరుల త్యాగాలు నిరంతరం జ్వలించే జ్వాలలా ఉండే జ్యోతి నిర్మాణం, ఫినిషింగ్ పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల హ�