గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో గంగమ్మ తల్లికి తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జోగినుల నృత్యాలతో జాతర కోలాహలంగా సాగింది.