భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రాంనగర్ లోని బహదూర్పురాలో నివాసముండే మంగమ్మ, బాబురావుల కుమారుడు సంతోష్ (36)కు రామంతాపూర్కు చెందిన శారదతో మే
Adilabad | అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని భార్యను చంపేశాడు.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్లో శనివారం చోటు చేసుకుంది.
Husband Suicide | 'నా భార్య పెట్టే వేధింపులు భరించడం ఇక నావల్ల కాదు..' 'ఇలాంటి జీవితం నేను కోరుకోలేదు..స 'గుండాల సాయంతో ఏదో ఒక రోజు నన్ను చంపించడం ఖాయం..' 'చీటికిమాటికి పోలీసులకు ఫోన్ చేసి జైలుకు పంపిస్తా అంటూ బెదిరిస్తో�
Husband Suicide | భార్య అక్రమ సంబంధానికి భర్త బలయ్యాడు. ఇంటికి సమీపంలో ఉన్న కోళ్ల ఫారం వద్ద భర్త ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన ఎల్లారెడ్డి పట్టణంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
Husband Suicide | భార్య పంపిన విడాకుల నోటీస్తో మనస్థాపం చెంది భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని జిల్లాలోని చల్లగరిగే గ్రామంలో చోటుచేసుకుంది.
భార్య చికెన్ వండలేదని భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పోతారం గ్రామంలో చోటుచేసుకున్నది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన దశరథ్ (40) అనే వ్యక్తి కుటుంబంతో పోతార�
భార్యపై అనుమానంతో పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాచాలపల్లి గ్రామం లో చోటు చేసుకున్నది. ఏఎస్సై కథనం మేరకు.. రా చాలపల్లికి చెందిన గౌరారం ఆనంద్ (34) ఐసీఐసీఐ బ్యాంకులో వాచ్మెన్గా పన
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గత కొన్నిరోజులుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్న భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసు
hyderabad | హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Kamareddy | భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల
హైదరాబాద్ : మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పీ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబ�
హైదరాబాద్ : భార్య పుట్టింటికి వెళ్లిందని తీవ్ర మనస్తాపంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పీ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్�
Nallagonda | భార్యతో గొడవల కారణంగా ఓ భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం