పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను 108 అంబులెన్స్లో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించిన సంఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో చోటు చేసుకుంది.
రెండేండ్ల సుదీర్ఘ చర్చల అనంతరం నాటోలో స్వీడన్ సభ్యత్వం పొందటానికి మార్గం సుగమమైంది. ఇందుకు చివరి అడ్డంకిగా ఉన్న హంగేరి పార్లమెంట్ ఆమోదించటంతో సమస్య పరిష్కారమైంది.
Anand Mahindra | సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన అంశాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra). తాజాగా మహీంద్రా ఓ కొత్త వీడియోతో నెటిజన్ల ముందుకొచ్చారు. హం�
Budapest | స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిక్ నుంచి బుడాపెస్ట్ వరకు రైలు మార్గంలో సాగిన మా ప్రయాణం.. దారిపొడవునా మంచుదుప్పటి కప్పుకొన్న యూరప్ పట్టణాలను, పల్లెలనూ దాటుకుంటూ హంగరీ రాజధానికి చేరుకుంది. ఆ వారసత్
Crow | అడవి జంతువులు తమకు కనిపించిన వాటన్నింటిని తినేస్తుంటాయి. ఎలుగుబంటి కూడా అంతే. తనకు కనిపించిన జంతువులు, పక్షులపై దాడి చేసి భక్షిస్తాయి. కానీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న ఓ కాకిని ఎలుగుబంటి ప్రాణాలతో
రష్యా తూటాలు ఏ మనిషివైపు దూసుకొస్తాయోనన్న భయంతో.. ఏ బాంబు ఏ ఇంటిపై పడుతుందోనన్న గుబులుతో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉక్రెయిన్ నుంచి భారత్ చేరుకొన్నారు 20 వేల మంది మెడికల్ విద్యార్థులు. ఇప్పటికే ఏడు �
కరువు రక్కసి కోరల్లో ఐరోపా నదీ గర్భాల్లో పూర్వీకులు పాతిన కరువు హెచ్చరిక రాళ్లు బయటకు సెంట్రల్ ఐరోపాలోని నదీగర్భాల్లో అక్కడి పూర్వీకులు ‘హంగర్ స్టోన్స్’ పేరిట కొన్ని రాళ్లను పాతేవారు. ‘నన్ను మీరు �
హంగేరి : సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశంలోని వివిధ పార్టీలు, వర్గాల కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పైన ఎన్నారైల మద్దతు కోసం యూరప్ పర్యటనలో ఉన్న ఎన్నారై టీఆర్ఎస్ కోఆర్డినేటర్ మహేష్ బ�
బ్రస్సెల్స్: ఉక్రెయిన్పై దాడికి వెళ్లిన రష్యాను కట్టడి చేసేందుకు ఈయూ దేశాలు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసే అంశంలో ఈయూ దేశాలు కొత్త నిర్ణయ�
Ukraine | ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఆ దేశం నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది.
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా మరో రెండు
Ukraine | యుద్ధభూమి ఉక్రెయిన్లో (Ukraine) చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగలో భాగమైన భారత వాయుసేనకు చెందిన రెండు సీ-17 విమానాలు (C-17 Flights) 420 మందితో ఢిల్లీకి చేరాయి.