మాఘ అమావ్యాస సందర్భంగా కూడవెల్లి రామలింగేశ్వరాలయం వద్ద జాతర కొనసాగుతోంది. నాలుగో రోజు మంగళవారం ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇక్కడి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర�
Tirumala | తిరుమల శ్రీవారి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. నిన్న ఒకే రోజు రూ.7.68 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. ఒకేరోజు ఇంత పెద్ద మొత్తంలో హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే తొలిసారి. గత ఏడాది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.