Srisailam | జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి భారీగా ఆదాయం సమకూరింది. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రత మధ్య గురువారం ఆలయ సిబ్బంది, శివసే
వేములవాడ రాజన్న హుండీ ఆదాయం 1.92 కోట్లు సమకూరినట్లు ఆలయ ఈవో డీ కృష్ణప్రసాద్ వెల్లడించారు. బుధవారం రెండోరోజూ రాజన్న ఆలయ ఓపెన్స్లాబ్పై ఈ హుండీ లెక్కింపు నిర్వహించారు.