వేములవాడ రాజన్న హుండీ ఆదాయం 1.92 కోట్లు సమకూరినట్లు ఆలయ ఈవో డీ కృష్ణప్రసాద్ వెల్లడించారు. బుధవారం రెండోరోజూ రాజన్న ఆలయ ఓపెన్స్లాబ్పై ఈ హుండీ లెక్కింపు నిర్వహించారు.
Tirumala|తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 16 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
Tirumala|తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కంపార్టుమెంట్లన్నీ నిండి ఏటీజీహెచ్ వరకు భక్తులు వేచిఉన్నారు. వీరికి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని
Tirumala| తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని