Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయి శిలాతోరణం(Shilatoranam) వరకు భక్తులు లైన్లో నిలబడ్డారు.
Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో స్వామివారి ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.
షిర్డీలోని సాయిబాబా ఆలయానికి ఏప్రిల్ 25 నుంచి జూన్ 15 వరకు వివిధ రూపాల్లో రూ.47 కోట్ల మేర భక్తులు కానుకలు సమర్పించారు. ఈ నెలన్నర వ్యవధిలో 26 లక్షల మంది భక్తులు సాయినాథుడిని దర్శించుకున్నారు.
Tirumala | తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
Tirumala | తిరుమలలో భక్తుల సంఖ్య పెరగడంతో స్వామివారి హుండీ ఆదాయం పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని �
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి.
Tirumala | తిరుమల( Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta)లో వెలసిన శ్రీ లక్ష్మి నారసింహస్వామి (Laxmi narasimha swamy) ని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.