Tirumala | తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
Tirumala | తిరుమలలో భక్తుల సంఖ్య పెరగడంతో స్వామివారి హుండీ ఆదాయం పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని �
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి.
Tirumala | తిరుమల( Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta)లో వెలసిన శ్రీ లక్ష్మి నారసింహస్వామి (Laxmi narasimha swamy) ని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.
Brahmotsavam | తిరుపతి(Tirupati) సమీపంలోని నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో మే 4 నుంచి 12వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను జేఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు.
రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయ ఖజానాకు 2022 -23 ఆర్థిక సంవత్సరంలో రూ.99.80 కోట్ల ఆదాయం సమకూరింది. బుధవారం ఆలయ ఈవో కృష్ణప్రసాద్ వివరాలు వెల్లడించారు. రెండేండ్లకోసారి జరిగే మేడారం జా త
Hundi Income | తిరుమల(Tirumala) వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ(Devotees crowd) కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల క్షేత్రంలోని 13 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయాయి.