Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 9 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల (Tirumala) కు చేరుకుంటున్నారు.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు 17 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు (Compartment) నిండిపోగా భక్తులు శిలాతోరణం (Shilatoranam) వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
Tirumala | తిరుమల (Tirumala)లో భక్తుల(Devotees) రద్దీ పెరిగింది . కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 20 కంపార్ట్మెంట్లు (Compartments) నిండిపోయాయి.
Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయి శిలాతోరణం(Shilatoranam) వరకు భక్తులు లైన్లో నిలబడ్డారు.
Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో స్వామివారి ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.
షిర్డీలోని సాయిబాబా ఆలయానికి ఏప్రిల్ 25 నుంచి జూన్ 15 వరకు వివిధ రూపాల్లో రూ.47 కోట్ల మేర భక్తులు కానుకలు సమర్పించారు. ఈ నెలన్నర వ్యవధిలో 26 లక్షల మంది భక్తులు సాయినాథుడిని దర్శించుకున్నారు.