రామగుండం నగర పాలక సంస్థలో స్వచ్ఛత హీ సేవా ర్యాలీని అదనపు కలెక్టర్ అరుణ శ్రీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అధికారులు, సిబ్బందిచే కలిసి ర్యాలీలో నడక సాగించారు. పక్షం రోజుల పాటు చేపడుతున్న స్వచ్ఛత హీ సేవాల
‘కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులను టైగర్ కన్జర్వేషన్గా మారుస్తూ తీసుకొచ్చిన 49 జీవో వద్దే వద్దు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఆ జీవోను పూర్తిగా రద్దు చేయాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు �
Labor codes | కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
Waqf Bill | దేశంలో ముస్లిం మైనార్టీలను అణగ తొక్కేందుకే కేంద్రం వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిందని ముస్లిం సంఘాల నాయకులు, మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పసుపు రైతులు మద్దతు ధర కోసం పోరుబాట పట్టారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లాలోని నలుమూలల నుంచి మెట్పల్లికి తరలివచ్చారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి 63వ జాతీయ రహదారి మీదుగా ర్యాలీగా పాతబస్టా�
ఆటో డ్రైవర్లు కదం తొక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా రోడ్డెక్కారు. మహిళలకు బస్సు ఫ్రీజర్నీకి అవకాశం ఇవ్వడంతో తమ బతుకులు ఆగమయ్యాయని, కుటుంబాలు గడువలేని పరిస్థితి నెలకొన్నదని, వెంటనే ఆదుకోవాల�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో బుధవారం ఆటో డ్రైవర్లు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి పథకం తమ ఉపాధిని దెబ్బతీసిందని వాపోయారు.
ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచుతూ జారీ చేసిన జీవో 45ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు.