Hyderabad | గ్రేటర్లో ఇంటింటి కుటుంబ సర్వేలోనే కాదు.. వివరాల డేటా ఎంట్రీ ప్రక్రియ ఆలస్యమవుతున్నది. ఈ నెల 9వ తేదీ లోపు డేటా ఎంట్రీ పూర్తి చేసుకుని రిపోర్టు ఇవ్వాలని కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే పట్టణంలో సరిగా జరగడంలేదని, నగరవాసుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడంలేదని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసా వెంకటేశ్వరరావు అభిప్రాయం వ్యక్తంచేశారు. సర్వే డేటా వచ్చి�
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేరుచెప్పి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు విధులకు డుమ్మా కొడుతున్నారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ జరిపిన పరిశీలనలో ఈ విషయం బయటపడింది. బదిలీపై వచ్చినప్పటి నుంచి వెల్దుర్తి ఎంపీడీవో
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణనలో మంగళవారం వరకు 83,64,331 ఇండ్లలో సర్వే పూర్తి అయినట్టు సీఎస్ శాంతికుమారి తెలిపారు. 6న ప్రారంభమైన ఈ సర్వే 72% పూర్తయినట్లు చెప్పారు.
వికారాబాద్ జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నత్తనడకన సాగుతున్నది. సర్వే ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కాగా ఆదివారం సాయంత్రం వరకు జిల్లాలోని 2,77,977 కుటుంబాల్లో.. 1,45,414 ఫ్యామిలీ(సుమారు 52%)లు పూర్తి కాగా.. ఇంకా 1,32,563
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటంబ సర్వేకు సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు తమ వివరా లు ఇవ్వనేలేదనే అంశం చర్చీనీయాంశం గా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు అసలు �
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే నత్తనడకన కొనసాగుతున్నది. నిర్దేశిత గడువు సమీపిస్తున్నా.. ఇంకా సగం ఇండ్ల సర్వే కూడా పూర్తికాలేదు. మరోవైపు అరకొరగానే వివరాలు నమోదు చేయాల్సి వస్తున్నదని
సమగ్ర ఇంటింటి సర్వేలో వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు. మంగళవారం గార్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇండ్ల జాబితాను పూర్తి చేయడం జరిగిందని, శనివారం నుం చి కుటుంబ వివరాల సేకరణను ప్రారంభించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేపై శనివారం కలెక్టరేట్లో మీడియా
కాంగ్రెస్ పార్టీ లోక్సభా పక్ష నేత రాహుల్గాంధీ ప్రవచిస్తున్నది ఒకటి. రాష్ట్రం లో కాంగ్రెస్ శాసనసభా నాయకుడు, సీఎం రేవంత్రెడ్డి అనుసరిస్తున్నది మరొకటి. ప్రజాకులగణన నిర్వహించాలని రాహుల్గాంధీ మొత్త�
నిర్మల్ జిల్లాలో నేటి(బుధవారం) నుంచి ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. సర్వే నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై సవాలక్ష సందేహాలు తలెత్తుతున్నాయి. 56 ప్రశ్నలు, 75 అంశాలతో సేకరించనున్న సమాచారంలో వ్యక్తిగత సమాచారానికి సంబంధించినవే ఎక్కువగా ఉండ
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ సర్వేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే కలె�
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా జనాభా సేకరణకు సంబంధించిన పత్రాల్లో కులం, మతం వెల్లడించేందుకు ఆసక్తి లేని వారి కోసం నో క్యాస్ట్, నో రిలిజియన్ కాలమ్ను ఏర్పాటు చేయాలనే పిటిషనర్ వినతిని ప్రభుత్వం పర
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (బీసీ కుల గణన) అంశంపై శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సత్యభారతి ఫంక్షన్హాల్లో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం అట్టర్ఫ్లాప్ అయ్యింది. స్టేజీప�