Harish Rao | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి, కోకాపేటలోని వారి నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇంట్లో నుంచి బయటక�
రాష్ట్రంలో బీర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. పథకాల్లో కోతలు, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తున్న ప్రధాన ప్రతిక్ష నేతలను ముందస్తు అరెస్టులతో నిర్బంధిస్తున్నది. ఈ క్రమంలో హు�
మెదక్ మాజీ ఎమ్మెల్యే, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డిని పేట్ బషీరాబాద్ కొంపల్లి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా హైదరాబాద
రేవంత్ సర్కారు మరో నిజాం నిరంకుశ పాలనను తలపిస్తున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిని స్థానిక �
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నది. ఓ వైపు ప్రజా పాలన ఉత్సవాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నది. ఎమ్మెల్యేలు, నేతల అక్రమల అరెస్టులకు నిరసనగా ట్యాంక్
ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించిన అఘోరి మాతను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లికి చెందిన అఘోరి మాత అలియాస్ ఎల్లూరి శ్రీనివాస్ నవంబర్ ఒకటో తేదీన సికింద్రాబాద్�
నిబద్ధత కలిగిన ఐపీఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ప్రభుత్వం అవమానించింది. సీనియర్, మాజీ ఐపీఎస్ అధికారిగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి రావాలని ఆహ్వానం పంపించి..
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిని హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బుధవారం వేకువజామున హైదరాబాద్లోని కొండాపూర్లో ఎమ్మెల్యే ఇంటి వద్దకు మాదాపూర్ సీఐ,ఎస్సైలతో పాటు పోలీసు సిబ్బంది భ�
MLA Prabhakar Reddy | ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆచరణలో మాత్రం పోలీస్ పాలనతో ప్రజల హక్కులను కాలరాస్తున్నది. చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేసుకోలేని నిర్భంద పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్
గాంధీ సహా రాష్ట్రంలోని దవాఖానల అధ్వాన పరిస్థితిని అధ్యయనం చేసేందుకు నియమించిన బీఆర్ఎస్ (BRS) నిజ నిర్ధారణ కమిటీకి కాంగ్రెస్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తున్నది. ప్రభుత్వ హాస్పిటళ్లలో పరిస్థితులను అధ్�
జిల్లా దవాఖాన, మెడికల్ కళాశాలను మంజూరు చేసిన తమపైనే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధం విధించడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని �
Sudarshan Reddy | రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి ప్రతిపక్షాల నేతలను ముందుస్తుగా అరెస్ట్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేటలో(Narsampet) మంత్రులు పొంగులేటి శ్రీనివ�