Health tips | వేసవి వస్తుందంటేనే భయమైతుంది. మండే ఎండలను తలుచుకుంటే వామ్మో అనిపిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. దాంతో బాడీని హైడ్రేట్గా ఉంచుకోవడం కోసం రకరకాల ప్రయాసలు పడా�
Minister Distributes Blankets | వేసవికాలం కావడంతో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. అయితే ఒక మంత్రి వినూత్నంగా వ్యవహరించారు. ఎండాకాలంలో పేదలకు చలి దుప్పట్లు పంపిణీ చేశారు.
Red alert | దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచికొడుతున్నాయి. జనం ఇళ్లలోంచి అడుగు బయటపెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు. ఢిల్లీకి వచ్చే పర్యాటకులు కూడా ఎండలకు అల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా ఎండల తీవ్రత మరింత పె�
Summer | హైదరాబాద్: ఈ ఏడాదిలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి ప్రారంభంలోనే భానుడి ప్రతాపం మొదలయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం నాడు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణ�
దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో అధిక ఉష్ణోగ్రత, వడగాలులకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్..తదితర రాష్ర్టాల్లో వడగాలులకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. గత మూడు రోజుల్ల
Minister Koppula | తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని జల వనరులన్నీ జలకళతో కళకళలాడుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు.
TS Weather Updates | రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి బలహీనపడి నైరుతి దిశ నుంచి తెలంగాణ వైపునకు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావం�
భానుడు ఉగ్రరూపం దాల్చాడు.. రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా విరుచుకుపడుతున్నాడు.. ఉదయం 10 గంటలు దాటకముందే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.. ఒకవైపు ఎండ.. మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.. బొగ్గు బావులు �
వడదెబ్బ తగిలినప్పుడు దగ్గరలో ఉన్న ప్రభుత్వ దవాఖానాలో తగిన చికిత్స పొందాలి. దవాఖానకు తరలించే క్రమంలో ముందుజాగ్రత్తగా తగిన ప్రాథమిక చికిత్స అందించేందుకు కృషి చేయాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ �
TS Weather | నిన్నమొన్నటి వరకు తెలంగాణపై దోబూచులాడిన మేఘాలు వర్షాలు కురిపించి వేసవి ఉక్కపోతను దూరం చేశాయి. భానుడి బాధ తప్పిందని ప్రజలు కాస్తంత ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ వచ్చేశాడు. ఈసారి చండ్రనిప్పులు కురిపిస
రోజురో జుకూ ఎండలు ముదురుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతున్నాయి. రోజంతా భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో సాయంత్రం 6 గంటల వరకు వేడి గాలులు వీస్తున్నాయి. కని ష్ఠ ఉష్ణోగ్రతలు కూడా 25 �
sunstroke | వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి చాలా మంది విహార యాత్రకు ప్రణాళికలు వేసుకుంటారు. ఈ కాలంలోనే ఎక్కువగా శుభకార్యాలు ఉంటాయి. వీటికి కొందరు సొంత వాహనాల్లో వెళితే.. మరికొందరు రైళ్లు, బస్సులను ఆశ్రయిస్తుంటార
పచ్చని చెట్లు-ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎత్తుకుంది. చెట్లు లేకపోతే మనుషులు, పశుపక్షాదులు, జీవరాసులకు మనుగడ లేదని భావించిన సీఎం కేసీఆర్, పల్లెలను వనాలుగా మార్చేందుకు హరితహారం కార�
ఎండలు మండిపోతుండటంతో ప్రజలు భానుడి తాపానికి ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండలు విపరీతంగా కొడుతుండటంతో ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.