ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ (Food Poison) ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటకీ రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy) నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్
Man Hospitalised Due to Bengaluru roads | కర్ణాటక రాజధాని బెంగళూరు రోడ్ల వల్ల ఒక వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. కాలు, చేయి విరుగడంతో ఆసుపత్రి పాలయ్యాడు. హాస్పిటల్ బెడ్పై ఉన్న అతడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. దయచేసి రోడ్లకు మరమ్మతు
Children Hospitalised | పారిశ్రామిక ప్రాంతంలో గాలి కాలుష్యం వల్ల స్థానికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. 15 మంది పిల్లలతో సహా 22 మంది అస్వస్థత చెందారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్�
Pepper Spray: కేరళలోని ఓ స్కూల్లో ఓ విద్యార్థి పెప్పర్ స్ప్రే వాడారు. ఆ ఘటనలో 9 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. ఇద్దరు టీచర్లు కూడా బ్రీతింగ్ సమస్య ఎదుర్కొన్నారు. బాధితులకు చికిత్స అందించాలని
Food Poison: ఆస్ట్రేలియా ఏ జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ హెన్రీ థార్న్టన్కు ఫుడ్ పాయిజన్ అయ్యింది. దీంతో అతన్ని కాన్పూర్లోని ఆస్పత్రిలో చేర్పించారు. ఇండియా-ఏ జట్టుతో ఆస్ట్రేలియా-ఏ వన్డే సిరీస్ ఆడుతున�
Food Poisoning: విషపూరిత ఆహారం తిని 100 మంది బాలీవుడ్ సినీ కార్మికులు అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం ఆ ఫిల్మ్ యూనిట్ వర్కర్ల పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. లేహ్లో ఆదివారం ఈ ఘటన జరిగింది.
Racial Attack: ఆస్ట్రేలియాలో భారతీయుడిపై అటాక్ జరిగింది. 23 ఏళ్ల విద్యార్థి చరణ్ప్రీత్ సింగ్ను స్థానికులు కొట్టారు. సెంట్రల్ అడిలైడ్లో ఆ దాడి ఘటన చోటుచేసుకున్నది.
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ డెంగ్యూతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 20వ తేదీన అతను ఆస్పత్రి నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విజయ్ నటించిన కింగ్డమ్ ఈనెల 31వ
107 Hospitalised | ఆలయ ఉత్సవంలో వడ్డించిన ఆహారం తిని వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థత చెందడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
Asif Ali Zardari : పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి ఆరోగ్యం క్షీణించింది. కరాచీలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించారు. కరాచీకి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న నవాబ్షా నుంచి జర్దారీని ఆస్పత�
school girls hospitalised | మాక్ డ్రిల్లో పోలీసుల నిర్లక్ష్యం వల్ల స్కూల్ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. టియర్ గ్యాస్ వల్ల ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిం�
Children Die | పునరావాస కేంద్రానికి చెందిన పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు పిల్లలు మరణించగా 23 మంది ఆసుపత్రిపాలయ్యారు. పిల్లల అస్వస్థతకు నీటి కాలుష్యం కారణమని అనుమానిస్తున్నారు.