రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అందుకే ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభ�
‘ఒక్కొక్కరికీ వంద కోట్లు ఇస్తాం.. కావాల్సిన సివిల్ కాంట్రాక్టులు అప్పజెప్తాం.. ఒక్కసారి బీజేపీలోకి వస్తే చాలు.. అడిగిన పదవులు కట్టబెడతాం.. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది..’ ఇదీ ఢిల్లీ నుంచి వచ్చిన ఉత్తరకాశీ
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బెడిసికొట్టడంతో బీజేపీకి మైండ్ బ్లాంక్ అయ్యింది. నెత్తిమీద పెద్ద బాంబు పడినట్టుగా తయారైందని, బుధవారం రాత్రి నుంచి అందరి ముఖాలు మాడిపోయాయని పార్టీ నేతలు చర్చి�
“ మాది ధర్మమైన పార్టీ. మేమంతా ధర్మంవైపే ఉంటాం. గతంలో ఏ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను పడగొట్టలేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించలేదు.
దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ... తెలంగాణలోనూ అదే దుస్సాహసానికి ఒడిగట్టి అడ్డంగా దొరికిపోయింది. బీజేపీ పక్షాన హైదరాబాద్లో దిగిన స్వామీజీలు టీఆర్ఎస్ ఎమ్మెల�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న బీజేపీ కుట్రను మేధావులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో ప్రజాస్వామ్�
ఒకే దేశం, ఓకే పార్టీ, ఓకే మతం నినాదాలతో బీజేపీ దేశ సార్వభౌమత్వాన్ని మింగేయాలని చూస్తున్నది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అదే ప్రజల హక్కులను హరిస్తున్నది. ధన మదంతో ప్రజా ప్రతినిధులను అంగట్లో సరకుల్లాగా కొ�
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ చేసిన కుట్రలపై గులాబీ దళం భగ్గుమన్నది. అధికారమే పరమావధిగా ప్రజాస్వామ్య విలువలకు పాతరేయడంపై సర్వత్రా ఆగ్రహజ్వాల వ్యక్తమైంది. కాషాయ పార్టీ చేస్తున్న
Indrakaran reddy | టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు పర్వంలోకి స్వామిజీలను దింపడం సిగ్గు చేటని, ఇది బీజేపీ నీచ రాజకీయాలకు పరాకాష్ట అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎన్నో ప్రలోభాలు పెట్టి పార్టీ ఎమ్మెల్యేలన
Moinabad farm house | టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రలోభాలకు వేదికైన మొయినాబాద్ ఫామ్హౌస్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు
కోట్ల రూపాయల నగదు, కాంట్రాక్టులు, పదవుల ఆశ చూపి టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని బీజేపీ చేసిన కుట్రలను తెలంగాణ పోలీసులు ఛేదించారు. నగర శివారులోని మొయినాబాద్లోని ఒక ఫామ్హౌస్ల
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం హైదరాబాద్కు వచ్చిన బీజేపీ బ్రోకర్లు రెడ్హ్యాండెడ్గా, డబ్బు సంచులతో సహా పోలీసులకు దొరికిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణలోనైతే ఇది ప్రజలను విస్మ
బెదిరింపులకు వణకలేదు. బేరాలకు లొంగలేదు.. ఒకటి కాదు రెండు కాదు, ఒక్కొక్కరికి వందకోట్ల డబ్బు ఎరవేసినా.. విధేయతనే చాటుకున్నారు. ‘తెలంగాణ నాట్ ఫర్ సేల్' అని కుండబద్దలు కొట్టారు. రివర్స్ ఆపరేషన్తో అమిత్ష�