కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు.. తెలంగాణ బీజేపీ నాయకులతో లావాదేవీలు.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను కీలక పాత్రలో ఉంటానంటూ ప్రచారం.. ఇదీ బేగంబజార్లో చిన్న కిరాణాషాపు నిర్వహణ నుంచి టీఆర్ఎస�
బీజేపీ దిగజారుడుతనం మరోసారి బట్టబయలైపోయింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున వలసలను తట్టుకోలేని బీజేపీ.. డబ్బులు ఎరచూపి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని ప్రయత్నిం�
పంజాబ్లో భగవంత్మాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని, పది మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20-25 కోట్ల ఆఫర్ ప్రకటించారని ఆప్ సర్కారు ఆరోపించింది. ‘ఆపరేషన్ కమలం’లో భా�
దేశమంతా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏకపార్టీ నియంతృత్వాన్ని స్థాపిద్దామనుకున్న బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి సాధ్యం కాదంటూ సవాలు విసిరిన ఆమ్ ఆద్మీ పార�
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ భారీ మొత్తమే వెచ్చిస్తున్నట్టు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. ఆపరేషన్ లోటస్లో భాగంగా 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఒక్కొక్కర�
ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని, అయితే ఆ పార్టీ ప్రయత్నాలను విఫలం చేశామని ఆప్ పేర్కొన్నది. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ ఎమ్మెల�
న్యూఢిల్లీ: జీఎస్టీ మండలి సమావేశాల వివరాలను మీడియాతో వెల్లడిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట జారారు. గుర్రపు పందాలపై జీఎస్టీ పన్ను వసూల్ చేసే అంశాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్న �
జార్ఖండ్లోని హేమంత్ సోరేన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఒక పెద్ద హోటళ్లపై దాడి చేసిన స్పెషల్ సెల్ పోలీసులు.. నలుగురు