సీఎం కేసీఆర్ గురువారం నాటి మీడియా సమావేశంలో విడుదల చేసిన వీడియోల్లో బీజేపీ క్షుద్రరాజకీయం బట్టబయలైంది. ఆరెస్సెస్ దూతలమంటూ వచ్చిన స్వామీజీలు బీజేపీ కోసం ఎమ్మెల్యేలకు బేరాలు పెట్టే సందర్భంలో ఢిల్లీ ప�
బెంగాల్కు సంబంధించి ‘దీదీ ఆప్కే పార్టీకే చాలీస్ ఎమ్మెల్యే మేరే టచ్మే హై’ అని స్వయంగా ప్రధాన మంత్రే చెప్తున్నారు. ఓ ప్రధాన మంత్రి ఈ విధంగా చెప్పొచ్చా? గత ప్రధాన మంత్రులెవరైనా తమతో ఇతర పార్టీల ఎమ్మెల్�
నల్లగొండ ప్రజలది ఎప్పటికీ ధిక్కార స్వరమే. అదీ 1952కు ముందు సాయుధ పోరాటమైనా, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలైనా ప్రజాస్వామ్యవాదులు, పార్టీలకు మాత్రమే పట్టం గట్టే ఒరవడి నల్లగొండ ప్రజలు కొనసాగి�
డబ్బు, పదవులతో ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయడమే కొత్త తరహా రాజకీయమా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్పాషా బీజేపీపై నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్లో మీడియాత
దేశ రాజకీయాల్లో ఇదో సంచలనం... అనేక రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఆకర్ష్ కమలంతో బుల్డోజ్ చేస్తున్న బీజేపీకి తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను కొన�
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిన వ్యవహారంపై కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారు. ఒకే అంశంపై రోజుకో తీరుగా జవాబిస్తున్నారు. ఒకపూట తాను చెప్పిన
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నిన ఉదంతంలో.. తెరవెనుక కథ నడిపించిన బీజేపీ పెద్ద తలకాయల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసులు న్యాయస్థానానిక�
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి లేదా సిట్కు ఇవ్వాలని కోరు తూ బీజేపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై శనివారం హైకోర్టు విచారణ చేయనున్నది
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని హైకోర్టు షరతు విధించింది. ఆ ముగ్గురు తమ చిరునామా వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్కు అందజేయాలని �
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన బీజేపీ దూతల ఆడియో మునుగోడు బీజేపీలో గత్తరలేపింది. ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సహా ఆయన అనుచరగణం ఒక్కసారిగా కుప్పకూలింది. మునుగోడులో బీజే�
కాషాయ పార్టీ కపట నాటకాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. మదినిండా విషపుకక్షలు నింపుకొని ఆది నుంచీ చేస్తున్న కుట్రలు బద్ధలవుతున్నాయి. తెలంగాణలో చిచ్చురేపేందుకు చేస్తున్న కుటిల యత్నాలు, రాష్ట్ర ప్రగతిని అ
Horse trading | అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముగ్గురు నిందితులకు 41 సీఆర్పీసీ కింద తాఖీదులిచ్చారు