మన భాషలన్నిటికీ మూల భాష సంస్కృతం. కొద్దిగా వ్యాకరణ సూత్రాలు మారి కొద్దిపాటి తేడాలుంటాయి కానీ పదాలు మాత్రం సంస్కృతంలోంచే వస్తాయి. ఉదాహరణకు ‘మహనీయుడు’ అన్న పదం తీసుకుంటే సంస్కృతంలో అది ‘మహనీయః’ అని ఉంటుం�
బీఆర్ఎస్ ఏర్పాటుతో బీజేపీ నేతల్లో వణుకు పుడుతోందని సుడా చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడార�
ఎమ్మెల్యేలకు ఎర కేసులో అనుమానితుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భోరుమని ఏడ్చారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావ�
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ దూతల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో ఫోన్ సంభాషణలు, కాల్ డాటాలు పక్కాగా ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నించిన ముగ్గ�
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి శుక్రవారం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ (ఇంటర్లొక్యూటరీ అప్లికేషన్-ఐఏ) దాఖలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ లక్ష్మీ
పైకి కాషాయం కట్టి సన్యాసిలా కనిపించినా, రామచంద్ర భారతికి వివాహమయింది. కేంద్ర హోంశాఖలో పనిచేసిన పారుల్ను పెండ్లి చేసుకున్నాడు. కొంతకాలం వీరు విడిగా ఉన్నారు. తర్వాత మళ్లీ కలిసి ఉంటున్నట్టు పోలీసు వర్గాల�
తెలంగాణలో పండిన ధాన్యం కొనడానికి చేతకాని బీజేపీ.. ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మాత్రం రూ.100కోట్లు ఇచ్చి కొంటదట అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రధ�
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోయిందని రాష్ట్ర వైద్యారోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఓ పక్క ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తడిబట్టలతో ప్రమాణం �
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు అడ్డంగా దొరికిపోయిన కేసును పోలీసులు దర్యాప్తు చేయవచ్చని హైకోర్టు తెలిపింది. దర్యాప్తును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను
మెజారిటీ ఎంతన్నది కాదు భయ్యా... గెలిచామా లేదా అన్నది పాయింటు! కట్ చేస్తే.. మునుగోడు గెలిచాం, కానీ ఈ మొత్తం ఉప ఎన్నిక ఎపిసోడ్ వెనుక ఏం జరిగిందన్నది, ఎంత కుట్ర దాగి ఉందన్నది ఎంతమంది సాధారణ ప్రజానీకానికి తెలు�
మ్మెల్యేలకు ఎర కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న కేసని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘ఇది సున్నిత విషయం. దేశమంతా ఈ కేసు గురించి చూస్తున్నది. జాతీయ స్థాయి అంశమైంది. ఇలాంటి కేసుల్లో పిటిషనరే (బీజేపీ) విచారణ
ఎమ్మెల్యేల ఎర కేసులో ఒక రాజకీయ పార్టీ హైకోర్టుకు వెళితే కోర్టు దానిని ఎలా స్వీకరించిందని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులో నిందితులు కానప్పుడు ఒక పార్టీ రిట్ ఎలా వేస్తుందని ప్�
బీజేపీ దుష్ట రాజకీయాలకు వ్యతిరేకంగా సామాన్యులు సైతం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన గుర్రం రాజశేఖర్ స్పందించాడ�
తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిపిన ‘కమల్ ఫైల్స్'పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కర్ణాటక కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. తెలంగాణలో రూ.150 కోట్ల ‘కమల్ ఫైల్స్' వ్యవహారంలో పట్