పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో హొర్ముజ్ జలసంధిపై మరింత పట్టు సాధించేందుకు ఒక కొత్త నిర్వహణ ప్రణాళికను ఇరాన్ పార్లమెంటరీ భద్రతా కమిటీ ఆమోదించింది.
త్వరలో ఒప్పందం కుదిరి హొర్ముజ్ జలసంధి తెరుచుకోకపోతే ఇరాన్కు చెందిన కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా భారీ దాడులు జరుపుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
Jag Vasant | దేశంలో గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో మరో ఎల్పీజీ నౌక ‘జగ్ వసంత్’ భారత్ చేరుకున్నది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి వద్ద 23 రోజుల పాటు ఇది చిక్కుకున్నది. ఇరాన్తో భారత్ దౌత్య చర్చల నేపథ్యంలో ఇ�
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో పశ్చిమాసియా యుద్ధంపై ఓ ప్రకటన చేసిన ప్రధాని.. యుద్ధం కారణంగా భారత్లో కూడా పరిస్థ�
గల్ఫ్ దేశాలు, అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ‘హొర్ముజ్ జలసంధి’ని ఇరాన్ ఒక ఆయుధంగా వాడుకుంటున్నది. హొర్ముజ్లో వందలాది నౌకల రాకపోకలను అడ్డుకున్న ఇరాన్, ఇప్పుడు కొత్తగా ట్రాన్సిట్ ఫీ అంటూ నౌకలపై
Pakistan : ఇరాన్ యుద్ధం ప్రభావం పాకిస్తాన్పై దారుణంగా పడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా చమురు సరఫరా ఆగిపోవడంతో పాకిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చమురు వాడకంపై ఆంక్షలు విధి
Russia : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు రవాణాపై నీలిమేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇండియా సహా అనేక దేశాలకు చమురు సరఫరా ఆగిపోయే అవకాశం ఉంది.
ఇజ్రాయెల్, అమెరికా బాంబు దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ పశ్చిమాసియాలోని ఓ సన్నని జల రవాణా మార్గం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉండే హర్మూజ్ జల సంధి ప్రపంచంలోనే అత్యంత కీ�
ప్రపంచ చమురు మార్కెట్ రవాణాకు జీవనాడిగా పరిగణించే హర్మూజ్ జలసంధి సమీపంలో మూడు నౌకలు మంటల్లో చిక్కుకున్నట్టు సమాచారం. మంటలు ఎందుకు అంటుకున్నాయో కచ్చితమైన కారణం తెలియరానప్పటికీ ఇరాన్,