అగ్రరాజ్యం అమెరికాకు మరో భారీ షాక్. హొర్ముజ్లో సీక్రెట్ ఆపరేషన్ సందర్భంగా ఆ దేశానికి చెందిన నిఘా డ్రోన్ ఎంక్యూ-4సీ ట్రైటన్ గల్లంతైంది. ఈ డ్రోన్ ధర రూ.1800 కోట్లకు పైమాటే. ఇరాన్తో యుద్ధంలో అమెరికా పెద�
పశ్చిమాసియా యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. రెండు వారాల కాల్పుల విరమణకు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరించాయి. ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానన్న తన హెచ్చరికల నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట�
కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుని, హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు స్థానిక కాలమానం ప్రకార మంగళవారం రాత్రి 8గంటలకు (భారతీయ కాలమాన
ఇరాన్తో యుద్ధంలో వరుస ఎదురు దెబ్బలు తగులుతుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహనం కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం ఇరాన్పై తీవ్ర పదజాలంతో హెచ్చరికలు చేశారు.
హొర్ముజ్ జల సంధి ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో మరో కీలకమైన ప్రపంచ నౌకా రవాణా మార్గమైన బాబ్ ఎల్-మండేబ్ జల సంధిపై దృష్టి సారించడం ద్వారా ఒత్తిడిని మరింత పెంచవచ్చని ఇరాన్ సంకేతాలు ఇచ్చింది.
హొర్ముజ్ జల సంధి గుండా తమ దేశ ఓడరేవులకు నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లే నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు శనివారం ఆ దేశ వార్తా సంస్థ తస్నిమ్ తెలిపింది.
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం తీవ్రమవుతూ ప్రపంచ ఇంధన మార్కెట్లకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మరికొంత సమయం ఉంటే హొర్ముజ్ జలసంధిని అమెరికా తిరిగి తెరవగలదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఇరాన్పై యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయి. హొర్ముజ్ను తెరువకపోయినా యుద్ధం ముగించేస్తామని ఒకసారి, హొర్ముజ్ను తెరిచేవరకూ దాడులు చేస్తామని మరోసారి ప్రకటన�
Strait of Hormuz | పశ్చిమాసియాలో సంఘర్షణ వల్ల ఇరాన్ మూసివేసిన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరువడంపై చర్చించేందుకు సుమారు 40 దేశాలను బ్రిటన్ ఆహ్వానించింది. ఇందులో భాగంగా భారత్కు కూడా ఆహ్వానం అందినట్లు విదేశాంగ మంత�
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో హొర్ముజ్ జలసంధిపై మరింత పట్టు సాధించేందుకు ఒక కొత్త నిర్వహణ ప్రణాళికను ఇరాన్ పార్లమెంటరీ భద్రతా కమిటీ ఆమోదించింది.
త్వరలో ఒప్పందం కుదిరి హొర్ముజ్ జలసంధి తెరుచుకోకపోతే ఇరాన్కు చెందిన కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా భారీ దాడులు జరుపుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
Jag Vasant | దేశంలో గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో మరో ఎల్పీజీ నౌక ‘జగ్ వసంత్’ భారత్ చేరుకున్నది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి వద్ద 23 రోజుల పాటు ఇది చిక్కుకున్నది. ఇరాన్తో భారత్ దౌత్య చర్చల నేపథ్యంలో ఇ�