ధర్మారం పట్టణ వ్యాపార, వర్తక సంఘం ఉపాధ్యక్షుడు గ బూస లక్ష్మణ్ ను వెల్డింగ్ అస్సోసియేషన్ సభ్యులు ఆదివారం సన్మానించారు. ఇటీవల వ్యాపార, వర్తక సంఘం ఎన్నికలు జరగ లక్ష్మణ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనారు. ఈ సందర్భ�
Bhu Bharati | కరీంనగర్ జిల్లా వీణవంకకు బదిలీపై వచ్చిన తహసీల్దార్ జోగినిపల్లి అనుపమ రావు ను బొంతుపల్లి మాజీ ఉపసర్పంచ్ చదువు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
IISER Select | ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థిని రాథోడ్ అలేఖ్య ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కు ఎంపిక కావడం హర్షనీయమని పాఠశాల ప్రిన్సిప�
ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన 5జి ఫోన్లను రూపొందిస్తూ వినియోగదారులకు అందిస్తున్నాయి. వినియోగదారులు కూడా తక్కువ ధరలో ఉండే ఫోన్లను కొనుగోలు చేసే�
జిల్లా ట్రాన్స్కో ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన బి సుదర్శన్ ను శుక్రవారం జగిత్యాల జిల్లా ఐఎన్ టియూసి అధ్యకులు, విద్యుత్ శాఖ 327 యూనియన్ ప్రధాన కార్యదర్శి రాంజీ నాయిక్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు మర్యాద పూర్వ�
honor | పదవీ విరమణ అనంతరం నుంచి వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా పెండ్యాల కేశవరెడ్డి ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా రక్తద�
రెండు దశాబ్ధాల పాటు నిర్విరామంగా సమాజ సేవ చేస్తున్న మాజీ పోలీస్ కానిస్టేబుల్, సామాజిక కార్యకర్త దేవి లక్ష్మీనర్సయ్యకు మరోసారి గుర్తింపు లభించింది. వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆయన్ను జీవన సాఫల్య పురస్కా�
Kotagiri | కాంప్లెక్స్ క్లస్టర్ రిసోర్స్పర్సన్గా 13 ఏళ్ల పాటు సేవలు అందించి ఇటీవల 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగ నియామకంలో ఎస్జీటీగా ఉద్యోగం సాధించిన సమగ్ర శిక్ష ఉద్యోగి సుధాకర్ను అధికారులు సన్మానించారు.
Honor 200 Lite 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ ఈ నెల 19 మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో తన హానర్ 200 లైట్ 5జీ ఫోన్ ఆవిష్కరించనున్నది.
Honor Magic 6 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ (Honor) తన హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫోన్ను ఆగస్టు రెండో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Honor 200 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ (Honor) తన హానర్ 200 5జీ సిరీస్ ఫోన్లను ఈ నెల 18 మధ్యాహ్నం 12.30 గంటలకు భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ హానర్ (Honor).. 108 మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరాతో హానర్ ఎక్స్50ఐ+ (Honor X50i+) ఫోన్ను మార్కెట్లో ఆవిష్కరించింది.