Thieves | పిల్లులు పడతామని గ్రామంలో నలుగురు ఐదుగురు తిరిగారు. వారు గ్రామంలో తిరుగుతూ ఏ ఇల్లు తాళం వేసిందో చూసుకొని మరి దోపిడీకి గురి చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అపర భద్రాదిగా పేరుగాంచిన సిరుసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో ఇండ్లు కోల్పోయిన పేదలు రోడ్డున పడ్డా ప్రభుత్వం కనికరం చూపడం లేదని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని బీఆర్ఎస్ నేత, సింగిల్ విం
చిన్న వర్షానికే ఇళ్లలోకి వరద నీరు చేరుతున్న సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షానికి మంథని మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో దొంతులవాడ,
రోబోలు ఇళ్లు, హోటళ్లలో సేవలందించడమే కాదు మారథాన్లో మనుషులతో పోటీ పడుతున్నాయి! చైనాలో ఇటీవల జరిగిన హాఫ్ మారథాన్లో ఈ కనువిందు చేసే దృశ్యాలు కనిపించాయి.
Homes | దేశీయంగా ఇండ్ల ధరలు సగటున 12 శాతం పెరుగుతున్నా విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయని క్రెడాయ్, రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ కొల్లిర్స్, డేటా అనలిటిక్స్ ఫర్మ్ లియాసెస్ ఫొరాస్ నివేదిక పేర్కొంది.
దేశంలో పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి, వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. కోటి ఇండ్లకు సోలార్ విద్యుత్తు అందుబాటులోకి తెచ్చేందుకు త్వరలోనే ప
హైదరాబాద్ నగరంలో ఓ ఇల్లు కొనుక్కోవాలనేది సగటు సామాన్యుడి కల. అద్దె ఇంట్లో ఉండలేక, ఆ అవస్థలు పడలేక అప్పుచేసి లేదా బ్యాంకు రుణం తీసుకొని అయినా సొంతిళ్లు నిర్మించుకోవాలని.. అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేసుక�
సొంతింటి విషయంలో కొనుగోలుదారుల అభిరుచి మారింది. ఏదో ఒక ఇంటిని కొనాలన్న ఆలోచన నుంచి నగరానికి కాస్త దూరమైనాసరే విశాలంగా, ప్రశాంత వాతావరణంలో నివాసం ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే ఆధునిక సాంకేతిక హంగులు, సౌ
Homes | కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ సొంతిండ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు వడ్డీరేట్లు స్థిరంగా కొనసాగినా.. రవాణా చార్జీలు, ఇన్ పుట్ వ్యయం పెరిగిపోవడంతో ఇండ్ల ధరలు పెరుగుతున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో 1
Homes | దేశవ్యాప్తంగా జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో సొంతిండ్ల ధరలు సగటున ఆరు శాతం పెరిగాయి. హర్యానాలోని గుర్ గ్రామ్ పరిధిలో లగ్జరీ, మిడ్ సైజ్ ఇండ్లకు ఫుల్ గిరాకీ నెలకొంది.
Homes | వడ్డీరేట్లు పెరిగినా సొంతిండ్ల కొనుగోలుకే ప్రజలు మొగ్గుతున్నారు. తొలిసారి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కంటే ట్రిపుల్ బెడ్ రూం ఇండ్లపై మోజు పెంచుకుంటున్నారని సీఐఐ-అన్ రాక్ సర్వేలో తేలింది.
బీజేపీ సర్కారు అనుసరిస్తున్న బుల్డోజర్ పాలసీతో దేశంలోకి పెట్టుబడులు రావని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘