బీజేపీ సర్కారు అనుసరిస్తున్న బుల్డోజర్ పాలసీతో దేశంలోకి పెట్టుబడులు రావని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘
భోపాల్: బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రజలను బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ జెండాలు ఉన్న ఇళ్లకు విద్యుత్, తాగునీరు వంటి సేవలన్నీ నిలిపివేయాల
సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి గుంటకూ సాగునీరు, ప్రతినిరుపేదకూ గూడు అందించడమే లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాన్సువాడ పట్టణం పరిధిలోని 2వ వార్డ
ఏపీలోని కోనసీమలో దళిత ప్రజా ప్రతినిధుల ఇండ్లపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు
పెట్రోల్, నిత్యావసరాల ధరల మంటతో ఇప్పటికే హడలెత్తిపోతున్న సామాన్యుల నెత్తిన కేంద్రం మరో పిడుగు వేసింది. ఇంట్లో వాడే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్పై రూ. 50ను వడ్డించింది.