భారతదేశ మధ్యతరగతిని రోజురోజుకు మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తున్నది పన్నులు, ద్రవోల్బణం మాత్రమే కాదు. అంతకుమించిన మరో అంశం ఒకటుంది. అదేమిటంటే.. ఈఎంఐ. అత్యంత ఆందోళనకరమైన ఈ విషయం గురించి ప్రముఖ ఆర్థిక సలహ�
గృహ రుణాలు తీసుకునేవారికి ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో వడ్డీరేటు 7.45 శాతానికి దిగొచ్చింది.
దేశంలో అతిపెద్ద హౌజింగ్ ఫైనాన్స్ ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ మరోసారి వడ్డీరేట్లను తగ్గించింది. నూతనంగా గృహ రుణాలు తీసుకునేవారికి వడ్డీరేటును అర శాతం కోత పెట్టింది. దీంతో 7.50 శాతం వార్షిక వడ్డీరేటుతో గృ�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) వడ్డీరేట్లను అర శాతం వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో గృహ, వాహన, విద్యా రుణాలతోపాటు రెపో లింక్డ్ లెండింగ్ రేటుతో అనుసంధానమైన అన్ని రకాల రుణా
గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాలపై వడ్డీరేట్లు భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటుకు 50 బేసిస్ పాయింట్లు కోతపెట్టే వీలుందని తెలుస్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాదాపు ఐదేండ్ల తర్వాత ఈ ఏడాది నుంచే వడ్డీరేట్ల కోతలకు దిగింది. ఈ క్రమంలోనే గత రెండు ద్రవ్యసమీక్షల్లో అర శాతం (50 బేసిస్ పాయింట్లు) రెపోరేటును దించింది. ప్రస్తుతం రెపో 6
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) గృహ రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును ఒకేసారి 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నది.
గృహ రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ రుణగ్రహీతలకు శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇటీవల రిజర్వు బ్యాంక్
Home Loan Interest Rates | రుణాలు తీసుకుని సొంతింటి కల సాకారం చేసుకునే వారికి బ్యాంకులు రుణాలిస్తాయి. అయితే, ఆయా బ్యాంకుల్లో తక్కువ వడ్డీరేట్లపై రుణాలిచ్చే బ్యాంకుల్లో రుణం తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
బంగారంపై రుణాలు తీసుకునేవారి సంఖ్య భారీగా పెరిగారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు, అత్యవసర అవసరాలకోసం బంగారమే పరమావధిగా కనిపిస్తున్నది. సామాన్యుడి నుంచి సంపన్నవర్గాల వరకు బంగారం ఉంటేచాలు బ్యాంకులు,
RBI Report | బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పర్సనల్ లోన్స్ లభ్యతలో భారీ పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది జూలై చివరి నాటికి 14.4శాతానికి పెరిగి.. రూ.55.3లక్షల కోట్లకు చేరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం.. ఆ
ఐదు శాతం వడ్డీరేటుపై రూ.25 లక్షల వరకూ మధ్యతరగతి వర్గ ప్రజలకు ఇండ్ల కొనుగోలుకు రుణం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని నారెడ్కో అధ్యక్షుడు జీ హరిబాబు కోరారు.