రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది. గురు, శుక్ర, శనివారాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్�
భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాట�
హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస�
Fuel Crisis | గత కొన్ని నెలలుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. నిత్యావసరాల ధరలు చుక్కలను తాకడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను చమురు కొరత (Fuel Crisis) వేధిస్తున్నది. రేషన్ విధానంలో పెట్రోల�
Hijab controversy: కర్ణాటకలో హిజాబ్ లొల్లి చినుకు చినుకు గాలివాన అన్నట్లుగా మారింది. నెలరోజుల క్రితం ఉడిపి జిల్లాలోని ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు మరికొన్ని జిల్లాలకు విస్తరించింది.
అమరావతి : కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో విద్యాసంస్థల సెలవులను పొడిగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం సీఎం క్యాంపు కార్య
OU | ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. సెలవులను పొడగించిన నేపథ్యంలో ఈ నెల 30 వరకు జరగాల్సిన పరీక్షలను వాయిదా
CM KCR | రాష్ట్రంలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు నిర్ణయించారు. ఈ నెల 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారు. విద్యాసంస్థలన్నింటికీ