హిట్లర్ అనే పేరే ఎనభై ఏండ్ల నుంచి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నది. అలాంటివాడు మళ్లీ ఈ భూమ్మీద పుట్టొద్దని ప్రపంచ మానవాళి కోరుకుంటున్నది. చరిత్ర తెలిసిన ఎవరైనా రెండో ప్రపంచ యుద్దాన్ని ప్రస్తావిస్తూ జర్�
భారతదేశం స్వతంత్రమైనప్పటి నుంచి తెలుగు వారికి మొత్తం 21 మంది ముఖ్యమంత్రులయ్యారు. రేవంత్రెడ్డి 22వ నాయకుడు ఈ జాబితానంతా ఒకసారి పరికించి చూస్తే, రేవంత్రెడ్డి వలె వ్యవహరించి తన పరువును, తెలుగువారి పరువును
సీఎం రేవంత్రెడ్డి ప్రజలను అరిగోస పెడుతున్న హిట్లర్ అని, ఆయన పాలన అంతా అబద్ధాలమీదనే నడుస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా విమర్శించారు. తన విలాసాలకు వం
రెండవ ప్రపంచ యుద్ధానంతరకాలం తర్వాత హిట్లర్ లాంటి అమానవీయ పాలకుడు భూమిపై ఏ మూలలోనూ, మానవాళికి ఎదురవ్వకూడదని యావత్తు ప్రజలు నేటికీ కోరుకుంటూనే ఉన్నారు. అయితే నాజీలకు పట్టుబడిన తర్వాత కాన్సన్ట్రేషన్ క
Sridhar Babu | సీఎం రేవంత్రెడ్డి హిట్లర్ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి రాష్ట్ర మంత్రులు అష్టకష్టాలు పడుతున్నారు.
Revanth Reddy | హిట్లర్ నియంత.. అంత కు మించిన క్రూరుడు.. మహా మానవ హననం కోసం తపించిన రక్త పిపాసి. సోవియట్ యూనియన్ చేతిలో ఓటమి తప్పదని అర్థమైన మరుక్షణమే తాను పాలిస్తున్న జర్మనీలోని పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలను
తెలంగాణలో రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హిట్లర్ లాంటి నియంత పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ధ్వజమెత్తారు. నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితోనే తాను �
హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని నియంత పాలన సాగిస్తే సరికాదని, నిజంగా కాంగ్రెస్ వాదివైతే పాలనలో ఇందిర, రాజీవ్గాంధీలను ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి సీఎం రేవంత్�
ప్రపంచ నియంత హిట్లర్ తనకు స్ఫూర్తి అన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకొన్నది.