హిట్లర్, ముస్సోలిని, జోసెఫ్ స్టాలిన్ల పాలన కంటే కాషాయ పార్టీ పాలన దారుణంగా ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్స�
ప్రధాని మోదీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఘాటు విమర్శలు చేశారు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్తో మోదీ ‘ప్రేమ’లో ఉన్నారని, ఆయన్ను ఓ ఫాలోవర్గా అనుసరిస్తున్నారని అన్నారు. ఆదివారం పార్టీ సమావేశంలో పాల్గొన్న
మాస్కో: నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్లో యూదుల వారసత్వ లక్షణాలు ఉన్నట్లు రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యల పట్ల రష్యా అధ్యక్షుడు వ్�
గాజా: నాజీ నేత అడాల్ఫ్ హిట్లర్లో యూదుల రక్తం ఉన్నట్లు రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇజ్రాయిల్ సీరియస్ అయ్యింది. ఓ ఇటలీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లవ్రోవ్ వివాదాస�
మాస్కో: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఇవాళ మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే, అది అణ్వాయుధ యుద్ధమే అవుతుందన్నారు. ఇవాళ న్యూస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అమె�