Go Die Under A Bus | ఖరీదైన తన కారును బైకర్ ఢీకొట్టడంపై మాజీ ప్రధాని దేవెగౌడ కోడలు ఆగ్రహం వ్యక్తం చేసింది. బస్సు కింద పడి చచ్చిపో (Go Die Under A Bus) అంటూ అతడిపై రంకెలు వేసింది.
Speeding car hits divider and rolls | ఒక కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. బోల్తాపడిన అది రోడ్డు అటువైపునకు దూసుకెళ్లింది. (Speeding car hits divider and rolls) ఆ సమయంలో బైక్పై వెళ్తున్న ఒక వ్యక్తి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడ�
పంజాబ్ రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ మళ్లీ పోరుబాట పట్టారు. మూడు రోజుల రైల్ రోకో (Rail Roko) ఆందోళనలో భాగంగా రైతులు రైల్ ట్రాక్లపైకి చేరి నిరసన తెలపడంతో ఫిరోజ్పూర్ డివిజన్లో 18 రైళ్�
Viral Video | ఇద్దరు జవాన్లు ఒక దివ్యాంగుడిపై తమ ప్రతాపం చూపారు. నీరు అడిగినందుకు అతడ్ని దుర్భాషలాడటంతోపాటు కొట్టారు. ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ
Minister's Convoy Hits Ambulance | మంత్రి ప్రయాణించిన కాన్వాయ్లోని వాహనం అంబులెన్స్ను (Minister's Convoy Hits Ambulance) ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఆపై గిరగిరా తిరిగి ట్రాఫిక్ పోలీస్ వైపు దూసుకెళ్లింద�
ఇప్పటికే వరదలతో సతమతమవుతున్న అమెరికాలోని కాలిఫోర్నియాను తాజాగా మరో తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దీంతో 3,60,000లకుపైగా ఇండ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్తు నిలిచిపోయింది.
కొందరు వ్యక్తులు రెస్టారెంట్ ఎదుట స్టంట్లు చేశారు. గమనించిన ఆ రెస్టారెంట్ యజమాని దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆ వ్యక్తులు, రెస్టారెంట్ యజమాని మధ్య ఘర్షణ తలెత్తింది.
పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని వందే భారత్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 45 ఏళ్ల �
వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలినట్లుగా దేశమంతటా తనకు ఎదురే లేదని భావిస్తూ వస్తున్న బీజేపీకి దిమ్మతిరిగే తీర్పునిచ్చింది మునుగోడు. తెలంగాణ వాడి, వేడి ఎలా ఉంటుందో ఉత్తరాది పార్టీకి, ఢి�
వేతనాలు, బోనస్ పెంపులు, ప్రోత్సాహకాలతో ఉద్యోగుల్ని ఉత్సాహపర్చిన దేశీ ఐటీ పరిశ్రమ హఠాత్తుగా రూట్ మార్చుకుంది. ఈ పరిశ్రమకు ప్రధాన మార్కెట్ అయిన అమెరికాలో మాంద్యం వస్తుందన్న అంచనాలతో వ్యయాలు తగ్గించుక
వందే భారత్ ఎక్స్ప్రెస్కు మరో ప్రమాదం ఎదురైంది. ముంబై సెంట్రల్ నుంచి గాంధీనగర్ వెళుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ శనివారం ఉదయం 8.17 గంటలకు అతుల్ సమీపంలో పశువును ఢీకొంది.
ఇటీవల ప్రారంభమైన బడ్జెట్ ఎయిర్లైన్ ఆకాశకు ఎదురుదెబ్బ తగిలింది. ఆకాశకు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 ఎయిర్క్రాఫ్ట్ అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా గురువారం ఉదయం పక్షి ఢీకొంది.
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగి సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఇది చాలదన్నట్లు కేంద్రం తాజాగా పాలు, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై 5 శాతం నుంచి 18 శాతం వరకు జీ�