వందే భారత్ ఎక్స్ప్రెస్కు మరో ప్రమాదం ఎదురైంది. ముంబై సెంట్రల్ నుంచి గాంధీనగర్ వెళుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ శనివారం ఉదయం 8.17 గంటలకు అతుల్ సమీపంలో పశువును ఢీకొంది.
ఇటీవల ప్రారంభమైన బడ్జెట్ ఎయిర్లైన్ ఆకాశకు ఎదురుదెబ్బ తగిలింది. ఆకాశకు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 ఎయిర్క్రాఫ్ట్ అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా గురువారం ఉదయం పక్షి ఢీకొంది.
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగి సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఇది చాలదన్నట్లు కేంద్రం తాజాగా పాలు, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై 5 శాతం నుంచి 18 శాతం వరకు జీ�
నిర్మాత దిల్ రాజు (Dil Raju) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే మినిమం హిట్టు గ్యారంటీ. ఎప్పటికపుడు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకునే ఈ స్టార్ ప్రొడ్యూసర్కు రెండు �
అదీ ఇదీ అని కాదు.. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. అసలే కరోనా కష్టకాలంలో ప్రజలు అల్లాడుతుంటే, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు వారిపై మరింత భ�
‘ఫలక్నుమాదాస్’, ‘హిట్’, ‘పాగల్’ వంటి యూ త్ఫుల్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్నారు హీరో విశ్వక్ సేన్. ఆయన నటించిన కొత్త సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వ�