Dipu Chandra Das : బంగ్లాదేశ్లో హిందువు అయిన దీపుచంద్రదాస్పై దాడి చేసి, సజీవ దహనం చేశారు. హత్య జరిగిన దాదాపు రెండు నెలల తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం అతడి కుటుంబానికి పరిహారం ప్రకటించింది.
Bangladesh : బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగడం లేదు. ఇప్పటికే చాలా మందిపై దాడులు జరిగి హత్యకు గురికాగా.. ఇప్పుడు మరో హిందువును బంగ్లాలో దారుణంగా హత్య చేశారు.
Nick Jonas |గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ భారతీయ సంస్కృతి, హిందూ మతంపై తనకున్న గౌరవాన్ని మరోసారి వెల్లడించాడు. పెళ్లి తర్వాత తన జీవితం ఎలా మారిందో, తన కూతురు మాల్తీ మేరీని ఎ�
Bangladesh Hindu : బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ లేకుండా పోతుంది అనేందుకు మరో ఉదాహరణ ఈ ఘటన. హిందువుల్లో కీలక నేతగా ఉన్న రమేష్ చంద్ర సేన్ అనే వృద్ధ నేత శనివారం మరణించాడు.
Bangladesh : ఆందోళనలతో హింసాత్మకంగా మారిన బంగ్లాదేశ్లో తాజాగా మరో హిందువును హత్య చేశారు. 23 ఏళ్ల చంచల్ చంద్ర భౌమిక్ అనే యువకుడిని సజీవ దహనం చేసి చంపేశారు. ఈ ఘటన బంగ్లాదేశ్, నార్సింగ్డి జిల్లాలోని మసీద్ మార్కెట్ ఏ�
Faria Abdullah | తెలుగు సినిమా రంగంలో గ్లామర్కు మాత్రమే పరిమితం కాకుండా, నటన, డ్యాన్స్, మ్యూజిక్ వంటి విభిన్న అంశాల్లో తన ప్రత్యేకతను చూపిస్తున్న హీరోయిన్లలో ఫరియా అబ్దుల్లా ఒకరు. అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షక�
Justice For Kailash : ఒక పక్క బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులతో ఆందోళన వ్యక్తమవుతుంటే.. ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా హిందువును కాల్చి చంపారు. గతవారం పాకిస్తాన్ లో కైలాష్ కోహ్లి (25) అనే యువకుడిని దుండగులు అతి సమీపంనుంచి కాల
Bangladesh : బంగ్లాదేశ్ లో మరో హిందువు మరణించాడు. స్థానికులు దాడికి ప్రయత్నిస్తుండగా పారిపోతూ ఒక కాలువలో దూకి, ప్రాణాలు కోల్పోయాడు. నౌగావో జిల్లాలోని, మొహదేవపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
Bangladesh: బంగ్లాదేశ్ తాజాగా మరో దారుణ ఘటన వెలుగుచూసింది. హిందూ వితంతు మహిళ (40)పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఆమెను చెట్టుకు కట్టేసి, జుట్టు కత్తిరించారు.
Vijayasai Reddy | హిందూ మతంపై కుట్రలు సహించేది లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దామని పిలుపునిచ్చారు.
Rajamouli | ‘వారణాసి’ టైటిల్ లాంచింగ్ కార్యక్రమంలో హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిపై రాష్ట్రీయ వానరసేన సంస్థ ఫిర్యాదు నమోదు చేసింది. ఈ ఫిర్యాదును సోమవారం సరూర్న�
DSP Nalini | తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన డీఎస్పీ నళిని తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాసిన బహిరంగ లేఖ చర్చానీయాంశమైంది. ఇది నా మరణ వాంగ్మూలం అంటూ బహిరంగ లేఖను ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చ�
నిరుడు తమ దేశంలో హిందూ, బౌద్ధ, క్రైస్తవ మైనారిటీలపై జరిగిన దాడులు చాలావరకు రాజకీయ పరమైనవేనని బంగ్లాదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కొన్ని మాత్రం మత పరమైనవని అంగీకరించింది. ఈ దాడులపై నమోదైన కేసుల్ల