Adani Group | అదానీ గ్రూప్లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ పరిశోధన నివేదిక బయటపెట్టిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణకు తామే స్వయంగా ఓ కమిటీని నియమిస్తామని సుప్రీంకోర�
Adani Group | ‘హిండెన్బర్గ్' రిసెర్చ్ ఆరోపణలను ఎదుర్కోవడంలో భాగంగా గ్రూప్లోని కంపెనీలపై స్వతంత్ర ఆడిటింగ్ నిర్వహించేందుకు అకౌంటెన్సీ సంస్థ ‘గ్రాంట్ థాంటన్'ను అదానీ గ్రూప్ నియమించింది.
స్టాక్ మార్కెట్లో భారత మదుపరుల ప్రయోజనాలకు ప్రస్తుతం సరైన రక్షణ లేకపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మార్కెట్ నియంత్రణకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మదుపరుల ప్రయోజనాలకు పటిష్�
అదానీ గ్రూప్ సంపద 100 బిలియన్ డాలర్ల మేర తరిగిపోవడానికి కారణమైన అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్పై వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ క
అదానీ సంస్థలపై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. అదానీ గ్రూపు మీద వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించా
‘అదానీ-హిండెన్బర్గ్ నివేదిక’ అంశంపై పార్లమెంట్ ఉభయసభలు బుధవారం కూడా అట్టుడికాయి. అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చించాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చేత విచారణ చేయించి వాస్తవాలు నిగ్గుతే�
పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అదానీ, మోదీ ఒకే నాణేనికి ఉన్న బొమ్మా బొరుసులని ఆమె ఆరోపించారు.
అదానీ గ్రూప్పై ‘హిండెన్బర్గ్' ఆరోపణలు స్టాక్ మార్కెట్లతోపాటు రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2014లో రూ.17,000 కోట్ల సంపద కలిగిన అదానీ.. 2023లో రూ. 11.3 లక్షల కోట్లకు అధిపతి కావడంపై ఇప్పటికే పలు సందేహాల
అదానీ గ్రూప్ కష్టాలు తీవ్రమయ్యేలా కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లలో షేర్ల పతనం.. రూ.20,000 కోట్ల ఎఫ్పీవో రద్దుతోనే గ్రూప్ సంక్షోభం ఆగేలా లేదు. హిండెన్బర్గ్ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తం గా తాకాయి మరి.
మదుపరుల ప్రయోజనాల కోసమే రూ.20,000 కోట్ల ఎఫ్పీవో (ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్)ను వెనక్కి తీసుకున్నామని గురువారం ఓ వీడియో సందేశంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ప్రస్తుత మార్కెట్ ఒడిదుడుకుల్లో ఎఫ్�