మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన ప్రభావంతో వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ బుల్స్ దూకుడు ప్రదర్శించారు. రెండు ప్రధాన సూచీలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. బీఎస్ఈ సెన్స
Hindenburg | అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక ఏ స్థాయిలో ప్రకంపనల్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ కార్పొరేట్ వర్గాల నుంచి రాజకీయ రంగందాకా ఈ అంశం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో�
అదానీ-హిండెన్బర్గ్ వివాదానికి సంబంధించి దర్యాప్తును ముగించేందుకు గడువును మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Adani Group | హిండెన్బర్గ్ ఆరోపణలతో అతలాకుతలమైన అదానీ గ్రూప్ తొలిసారిగా ఓ ఇన్ఫ్రా కంపెనీ టేకోవర్కు సిద్ధమైంది. గుజరాత్లో సిమెంట్ ప్లాంట్ నడుపుతున్న సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన సంఘీ సిమెంట్�
హిండెన్బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీల్లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీ పేరిట వివిధ కంపెనీలను స్థాపించి నిధులను సేకరించిన అదానీ గ్రూప్.
అదానీ గ్రూప్ అక్రమాలపై విచారణకు ఏర్పాటైన ఆరుగురు సభ్యుల కమిటీ సుప్రీంకోర్టుకు తమ నివేదికను సమర్పించింది. దీనిపై శుక్రవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనున్నది.
Hindenburg | తమను, తమ ప్రభుత్వాన్ని, తమ సన్నిహితులను విమర్శించిన లేదా ప్రశ్నించిన వారిపై దాడులు లేదా వేధింపులకు పాల్పడటం కేంద్రంలోని బీజేపీకి నిత్యకృత్యంగా మారింది. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో ప్రధాని నరేంద్ర మోద
Adani | అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ నివేదిక ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 12 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్ ఎడాపెడా అప్పులు చేసుకొంటూపోతున్నది. ఏడాది వ్�
రుణ, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు పరిమితులు విధించాలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) యోచిస్తున్నది. అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు.. తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వ రంగ
Hindenburg-Jack Dorsey | ట్విట్టర్ ఫౌండర్ జాక్ డోర్సీ లక్ష్యంగా హిండెన్ బర్గ్ తాజా నివేదిక వెల్లడించింది. మోసపూరితంగా వ్యవహరిస్తూ ఇన్వెస్టర్లను జాక్ డోర్సీ పేమెంట్స్ సంస్థ బ్లాక్ తప్పుదోవ పట్టిస్తున్నదని ఆరోపించింద
అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసి విచారణ చేపట్టాల్సిందేనని పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని మ�
PM Modi | ముప్పై ఏండ్ల క్రితం చేతిలో చిల్లిగవ్వ కూడా లేని ఓ వ్యాపారి.. కొద్ది రోజుల క్రితం వరకూ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సిరిమంతుడిగా కొనసాగారు. అతనే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ. 2001 వరకూ ఆయన ఓ మోస్తరు పా�
200 మంది ప్రదర్శనగా వెళ్తుంటే వారిని ఆపటానికి 2000 మంది పోలీసులు అడ్డం నిలిచారు. ఆ ప్రదర్శకులు సంఘవిద్రోహ శక్తులో, కరడుగట్టిన నేరస్థులో కాదు.. గౌరవ పార్లమెంటు సభ్యులు. గౌతమ్ అదానీ కుంభకోణంపై హిండెన్బర్గ్ న