ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ ‘హిండెన్బర్గ్' ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ ఆయా కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 90 బిలియ
అదానీ గ్రూపు సంస్థలపై హిండెన్బర్గ్ పేర్కొన్న అంశాలన్నింటిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాం డ్ చేశారు.
Adani Vs Hindenburg | హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక దరిమిలా మూడు రోజుల ట్రేడింగ్లో అదానీ గ్రూప్ 72 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది.
Sensex | దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో 59,500 పాయింట్ల వద్ద స్థిర పడింది. నిఫ్టీ కూడా 17,649 పాయింట్ల వద్ద ముగిసింది.
ప్రధాని నరేంద్ర మోది సన్నిహిత మిత్రుడిగా పేరొందిన దేశీ శ్రీమంతుడు గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంపై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయంగా అదానీ గ్రూప్ ప్రత�
ముస్సోలిని కలిగించిన నష్టాల నుంచి కోలుకోవడానికి ఇటలీకి దశాబ్దాల కాలం పట్టింది. ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం, ఆయన సన్నిహితులు ఈ 8 ఏండ్లలో చేసిన ఆర్థిక వినాశనం నుంచి కోలుకోవడానికి దేశానికి అం
గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. హిండెన్బర్గ్ నివేదికతో గ్రూపునకు చెందిన అన్ని సంస్థల షేర్లు 8 శాతం వరకు నష్టపోయాయి. ఒక దశలో 10 శాతానికి పైగా షేర్లు నష్టపోయాయి.
తమ గ్రూప్ సంస్థ నుంచి జారీ అవుతున్న ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్పీవో)ను దెబ్బతీసేందుకే అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ దురుద్దేశంతో రిసెర్చ్ నివేదికను విడుదల చేసిదంటూ అదానీ గ్రూప్ ఆరోపించింది.