Road Accident | అమర్నాథ్ యాత్రికుల (Amarnath Yatra Pilgrims) తో వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో 16 మంది గాయాలపాలయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లోని కాంగ్రా జిల్లా (K
దేశానికి రాజ్యాంగం, పార్లమెంట్, ఎగువ-దిగువ సభలు ఉండటం సహజమే! అయితే, ఓ పల్లెటూరికీ ఇలాంటి ప్రత్యేకతలుంటే?! అదే.. హిమాచల్ ప్రదేశ్లోని మలానా. ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య గ్రామాల్లో ఒకటిగా గుర్త�
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్లో ఒక బ్రిడ్జి పేకముక్కలా కూలిపోయింది. ఈ ఘటన కిన్నౌర్ జిల్లాలోని, ఉర్ని ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్రిడ్జిపై నుంచి ఎప్పట్లాగే వాహనాల
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లో ఓ ఎస్యూవీ లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. చంబా జిల్లాలోని చంబా-మసూరంద్ రోడ్డు మార్గంలో ఉన్న చాత్రుండ్ వద్ద భారీ లోయలో వాహనం పడింది. స్కిడ్ కావడం వల్ల �
Shimla : పర్యాటక ప్రాంతంగానే కాకుండా ఆధ్యాత్మిక యాత్రలకు కూడా కేంద్ర బిందువుగా మారింది హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లా. ‘క్వీన్ ఆఫ్ హిల్స్’గా పిలిచే ఈ ప్రాంతానికి ఇటీవలి కాలంలో పర్యాటకులు పోటెత్తుతున్నారు.
కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్లో దుకాణాలు, వాణిజ్య సంస్థలు ఇకపై రోజంతా నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు.
Kasol Firing | ప్రముఖ పర్యాటక ప్రాంతంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పంజాబ్కు చెందిన ఒక పర్యాటకుడు గన్తో కాల్పులు జరిపాడు. స్థానికుడైన వ్యక్తి �
Road Accident | హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ ట్యాక్సీ (Taxi) అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మంద�
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు వేగంగా వచ్చి లోయలో పడిపోవడంతో ఇద్దరు మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది.
Gautam Khattar | సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మితవాద వక్త గౌతమ్ ఖట్టర్ను హిమాచల్ ప్రదేశ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నమోదైన కేసుపై దర్యాప్తు కోసం గోవాకు తరలించారు.
Tempo Falls Into Gorge | పర్యాటకులు ప్రయాణిస్తున్న టెంపో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలతో సహా నలుగురు మరణించారు. మరో 14 మంది పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రక్షించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్�
ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్లో తెలంగాణ బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన మహిళల 50కిలోల విభాగంలో గీత రజత పతకంతో మెరిసింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్ పోరులో గీత 3-6 తేడాతో పూనమ్ ఓరన్(జార్ఖండ్) చేతిలో ఓట�