Himachal Pradesh : తమ రాష్ట్రంలో లాటరీలు ప్రవేశపెట్టేందుకు హిమాచల్ ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్.. లాటరీల ద్వారానైనా ఎంతోకొంత ఆదాయం సంపాదించుకోవాలని భావిస్తోంది.
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు.
సిర్మౌర్ జిల్లాలో ఒక నివాస గృహం(Houses collapsed )కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారని జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ (DDMA) తెలిపింది.
‘ఎన్ని హామీలైనా ఇవ్వాలి.. ఎన్నికల్లో మాత్రం గెలవాలి’ అనే కాంగ్రెస్ తీరు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలను దివాలా తీయిస్తున్నది. గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చే ముందు ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని ప
Man Throws Son Into River | పుట్టింట్లో ఉన్న భార్యతో ఒక వ్యక్తి ఫోన్లో గొడవ పడ్డాడు. అయితే భార్యపై కోపాన్ని కుమారుడిపై చూపించాడు. అతడి వద్ద ఉంటున్న ఆరేళ్ల కొడుకును వంతెన పై నుంచి నదిలోకి విసిరేశాడు. ఆ తర్వాత పోలీసులకు సమ�
Himachal Pradesh | భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి.
Bus Accident: హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. బైరాఘర్-చంబా మార్గంలో ప్రైవేటు బస్సు రోడ్డుపై స్కిడ్ అయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడు మంది మృతిచెందారు. 11 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవక�
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో వరద సంభవించింది. కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభిం�
Heavy rains | హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలోని చంబా జిల్లా (Chamba district) లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాల ధాటికి పలుచోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. పదులకొద్దీ వాహనాలు బురదలో కూరుకుపోయా
Road Accident | అమర్నాథ్ యాత్రికుల (Amarnath Yatra Pilgrims) తో వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో 16 మంది గాయాలపాలయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లోని కాంగ్రా జిల్లా (K
దేశానికి రాజ్యాంగం, పార్లమెంట్, ఎగువ-దిగువ సభలు ఉండటం సహజమే! అయితే, ఓ పల్లెటూరికీ ఇలాంటి ప్రత్యేకతలుంటే?! అదే.. హిమాచల్ ప్రదేశ్లోని మలానా. ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య గ్రామాల్లో ఒకటిగా గుర్త�
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్లో ఒక బ్రిడ్జి పేకముక్కలా కూలిపోయింది. ఈ ఘటన కిన్నౌర్ జిల్లాలోని, ఉర్ని ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్రిడ్జిపై నుంచి ఎప్పట్లాగే వాహనాల