బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut)కు హిమాచల్ప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మండి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. తన సమీప ప్రత్యర్థి
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్లోని డెహ్రా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బై పోల్స్లో.. ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ భార్య కమలేశ్ థాకూర్ విజయాన్ని సాధించారు. ఆమె తన ప్రత్యర్థిపై 9399 ఓట్ల తే
Massive Landslide | హిమాచల్ ప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. సిమ్లాలోని రోహనా సమీపంలో జాతీయ రహదారి 707పై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీ�
Himachal Pradesh Rains | హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో 150 రోడ్లను మూసేశారు. ఈ నెల 12 వరకూ సిమ్లా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
సుప్రీం కోర్టు జూన్ ఆరున జారీ చేసిన ఆదేశాల మేరకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 137 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్న విషయాన్ని ఆ ప్రభుత్వమే రుజువు చేయాలని ద అప్పర్ యమున రివర్ బోర్డు (యూవైఆర్బీ) �
Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut)కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఓ సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కంగనాపై చేయి చేసుకుం�
Delhi Water Crisis: ఢిల్లీలో నీటి కొరతను తీర్చేందుకు సుప్రీంకోర్టు సూచన చేసింది. 137 క్యూసెక్కుల నీరును విడుదల చేయాలని హిమాచల్ ప్రదేశ్ను కోర్టు ఆదేశించింది. ఆ నీరు హర్యానా ద్వారా ఢిల్లీ చేరుకోవాలని సూచింది
హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు లోక్సభ స్థానాలను బీజేపీ మ రోసారి క్లీన్ స్వీప్ చేసింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వరుసగా ఐదోసారి హమీర్పురి లోక్సభ నుంచి విజయం సాధించారు. 2009లో ఇక్కడ మూడు సీట్లు గెల�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు తుది దశ పోలింగ్ (Lok Sabha Elections)కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 49.68 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు తుది దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 40.09 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు చేరాయి. ఏడో విడతలో భాగంగా చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) శనివారం కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 26.3 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) శనివారం ఉదయం ప్రారంభమైంది. ఓటింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 11.31 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.