Himachal Pradesh | భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి.
Bus Accident: హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. బైరాఘర్-చంబా మార్గంలో ప్రైవేటు బస్సు రోడ్డుపై స్కిడ్ అయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడు మంది మృతిచెందారు. 11 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవక�
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో వరద సంభవించింది. కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభిం�
Heavy rains | హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలోని చంబా జిల్లా (Chamba district) లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాల ధాటికి పలుచోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. పదులకొద్దీ వాహనాలు బురదలో కూరుకుపోయా
Road Accident | అమర్నాథ్ యాత్రికుల (Amarnath Yatra Pilgrims) తో వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో 16 మంది గాయాలపాలయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లోని కాంగ్రా జిల్లా (K
దేశానికి రాజ్యాంగం, పార్లమెంట్, ఎగువ-దిగువ సభలు ఉండటం సహజమే! అయితే, ఓ పల్లెటూరికీ ఇలాంటి ప్రత్యేకతలుంటే?! అదే.. హిమాచల్ ప్రదేశ్లోని మలానా. ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య గ్రామాల్లో ఒకటిగా గుర్త�
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్లో ఒక బ్రిడ్జి పేకముక్కలా కూలిపోయింది. ఈ ఘటన కిన్నౌర్ జిల్లాలోని, ఉర్ని ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్రిడ్జిపై నుంచి ఎప్పట్లాగే వాహనాల
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లో ఓ ఎస్యూవీ లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. చంబా జిల్లాలోని చంబా-మసూరంద్ రోడ్డు మార్గంలో ఉన్న చాత్రుండ్ వద్ద భారీ లోయలో వాహనం పడింది. స్కిడ్ కావడం వల్ల �
Shimla : పర్యాటక ప్రాంతంగానే కాకుండా ఆధ్యాత్మిక యాత్రలకు కూడా కేంద్ర బిందువుగా మారింది హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లా. ‘క్వీన్ ఆఫ్ హిల్స్’గా పిలిచే ఈ ప్రాంతానికి ఇటీవలి కాలంలో పర్యాటకులు పోటెత్తుతున్నారు.
కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్లో దుకాణాలు, వాణిజ్య సంస్థలు ఇకపై రోజంతా నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు.
Kasol Firing | ప్రముఖ పర్యాటక ప్రాంతంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పంజాబ్కు చెందిన ఒక పర్యాటకుడు గన్తో కాల్పులు జరిపాడు. స్థానికుడైన వ్యక్తి �
Road Accident | హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ ట్యాక్సీ (Taxi) అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మంద�