Holi celebrations | దేశమంతటా ఒక రోజు ముందుగానే హోలీ సందడి మొదలైంది. పలు రాష్ట్రాల్లో జనం అప్పుడే హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఉత్తరాఖండ్లో ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి తన కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి హో�
హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం ముదురుతున్నది. ఆరుగురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరారు. సుఖు నేతృత్వంలోని ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిందని వారు ఆరోపించారు.
disqualified Congress MLAs | అనర్హత వేటు పడిన హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. శనివారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, హిమాచల్ మాజీ సీఎం జై రామ్ ఠాకూర్ �
Himachal MLAs | హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పార్టీ విప్ను ధిక్కరించి ఎన్డీఏ అభ్యర్థిక�
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ జారీ చేసిన ఆదేశాలపై స్టే విధించడానికి సోమవారం సుప
లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కాంగ్రెస్ పాలిత హిమాచల్ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. మరోవైపు మధ్యప్రదేశ్కు చెందిన సీనియర్ నేత సురేశ్ పచౌరీ,
Himachal Pradesh | ప్రముఖ కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో భారీగా మంచు కురుస్తోంది (Heavy Snow Fall). అక్కడ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.
Himachal Pradesh | రాజ్యసభ ఎన్నికలతో హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైన సంక్షోభం ఏ క్షణంలోకూలిపోయే స్థితికి వచ్చింది. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కార్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల పదవికి రాజీనామా చే�
Jairam Ramesh : రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడటంతో హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించార
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార పార్టీ కాంగ్రెస్ను కనుమరుగు చేసేందుకు భారతీయ జనతా పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నిక�