ముగ్గురు తోటి విద్యార్థినులు, ఒక ప్రొఫెసర్ చేసిన ర్యాగింగ్, లైంగిక వేధింపులు తాళలేక డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థిని మృతి చెందిన ఘటన కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో వెలుగుచూసింది.
Tuman | అంతరిక్షంలోకి భారీ రాకెట్లను పంపుతున్నాం. పర్వతాలను కలుపుతూ హైవేలను కడుతున్నాం. అయితే హిమాచల్ ప్రదేశ్లోని ఓ కుగ్రామం ‘తుమన్'కు రోడ్డు మార్గాన్ని వేసి.. ఆ ఊరికి బస్సును పంపడానికి 78 ఏండ్లు పట్టింది.
Himachal Pradesh | ఆచరణ సాధ్యం కాని 10 గ్యారెంటీలను ఇచ్చి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చీరావడంతోనే గ్యారెంటీల అమలును అటకెక్కించింది.
జమ్ము కశ్మీర్, లడఖ్, ఈశాన్య హిమాచల్ ప్రదేశ్లలో ఆదివారం భారీగా మంచు కురిసింది. ఇక్కడ ఎత్తయిన ప్రాంతాల్లో సోమవారం వరకు భారీ హిమపాతం, వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ మంచు తుఫానులు కూడా వస్తాయని భారత వాతా�
Fresh snowfall | ఉత్తరాది (North India) చలికి వణికిపోతోంది. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లలో తాజా హిమపాతం మొదలైంది. ఎత్తయిన భూభాగాల్లో హిమపాతం పెరిగి లోయలోని పలు ప్రాంతాల కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థానం క
హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి జ్ఞాపకశక్తి విషయంలో అద్భుతం జరిగింది. 16 ఏండ్ల వయస్సులో అతడు ఒక ప్రమాదంలో జ్ఞాపకశక్తి కోల్పోయి 45 ఏండ్ల పాటు కుటుంబానికి దూరంగా జీవించాడు.
Car Collides With Tipper Truck | కారు, టిప్పర్ లారీ ఢీకొన్నాయి. కారులో ప్రయాణించిన మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. ధ్వంసమైన కారులో చిక్కుకున్న మృతదేహాలను అతి కష్టంతో బయటకు తీశారు.
హిమాచల్ ప్రదేశ్లోని చంబా బీజేపీ ఎమ్మెల్యే హన్స్ రాజ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనకు 16 ఏండ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి హన్స్ రాజ్ లైంగికంగా వేధించారని ఓ మహిళ శుక్రవారం చంబా మహిళా పోలీస్ స్టేష
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఎట్టకేలకు మూడో మ్యాచ్లో బోణీ కొట్టింది. ఎలైట్ గ్రూప్ డీలో ఆ జట్టు.. హిమాచల్ ప్రదేశ్ను 4 వికెట్ల తేడాతో ఓడించింది.
రంజీ ట్రోఫీలో బోణీ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఎదుట హిమాచల్ప్రదేశ్ 344 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు 303 రన్స్కు ఆలౌట్ అయింది.
Renuka Singh | ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన భారత ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్కు హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. రూ.కోటి పారితోషకాన్ని ముఖ్యమంత్రి సుఖ్వింద�
కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్లో ఓ దళిత బాలుడి పట్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. అతడ్ని ఇష్టమున్నట్టు కొట్టడమేగాక, బాలుడి ప్యాంట్లో తేలును వదిలి.. అత్యంత దారుణంగా హి�
ఆంగ్లేయులకు వేసవి కాలం విడిది హిమాచల్ ప్రదేశ్. కానీ, ఇలాంటి చిల్లింగ్ స్టేట్కు మన భారతీయులు శీతకాలంలో వెళ్లడానికి ఉత్సాహం కనబరుస్తారు. అందులోనూ కాస్త డిఫరెంట్ డెస్టినేషన్ అయితే.. కాస్త ఎక్కువ కిక్