రాష్ట్ర రహదారుల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నది. పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలు, రవాణా ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన రోడ్లను అభివృద్ధి చేయాలన్న �
గ్రేటర్లో వాహనాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం మహానగరంలో జనాభా సుమారు 1.4కోట్లు ఉంటే.. వాహనాల సంఖ్య కోటికి చేరింది. వీటికి తోడు నిత్యం బయటి నుంచి నగరానికి 30వేల వరకు వాహనాలు వచ్చ�
రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల ప్రాజెక్టు ముందుకు కదలడమే లేదు. ఎంతో అట్టహాసంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వమే తీవ్ర జాప్యం చేస్తున్నది. నిబంధనలను సాకుగా పెట్టి అందరినీ అడ్డుకుంటున్నది.
హైవేలపై నడిచే పాదచారుల భద్రతకు భరోసా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. హైవేలు ఉన్నది జనం యథేచ్ఛగా తిరగడానికి కాదని తెలిపింది. పిటిషనర్ మొదట గుజరాత్ హైకోర్టును ఆశ
జాతీయ రహదారులపై చట్ట వ్యతిరేకంగా వాహనాలను నిలిపి ఉంచడం వల్ల జరిగే ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలను వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు కోరింది. ఆరు వారాల్లోగా సమగ్ర వివరాలతో కౌంటర్లు ద�
Road Hypnosis | రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల కండిషన్ సరిగ్గా లేకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కునుకు పడటం, రోడ్లు అధ్వానంగా ఉండటం కారణాలుగా భావిస్తుంటారు. అయితే ఎలాంటి ట్రాఫిక్ లేకుండా చ�
నాగర్కర్నూల్ జిల్లాలో తెలంగాణ రాకముందు రోడ్లన్నీ దారుణంగా ఉండేవి. 2014కు ముందు కందనూలు నుంచి అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి ప్రాంతాలకు వెళ్లాలంటే గంటన్నర సమయం పట్టేది. కానీ వాహనదారులు ఇప్పుడ
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలోని రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన రోడ్లను గుర్తించి వాటిని జాతీయ రహదార�
Telangana | ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో గాయపడినవారిని వేగంగా దవాఖానకు చేర్చడం, అక్కడ అంతే వేగంగా చికిత్స అందించడం ఎంతో ముఖ్యం. దీంతో సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనం మేరకు రాష్ట్రంలో ట్రామా కేర్ సేవలను మరింత వ�
Hyderabad | హైదరాబాద్ మహానగరం నుంచి నలువైపులా ఉన్న జాతీయ రహదారులు పూల బాటలుగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం,
తెలంగాణలో రహదారులకు రాజయోగం వచ్చింది. రాష్ట్రంలో మరో 8 జాతీయ రహదారుల పనులు తుదిదశకు చేరుకొన్నా యి. మరో రెండు నెలల్లో వీటిని అట్టహాసంగా ప్రారంభించేలా అధికారులు రోడ్డు నిర్మాణ పనులను చకచకా నిర్వహిస్తున్న�