హైదరాబాద్లో కేంద్ర రోడ్డు రవాణాశాఖ కార్యదర్శి హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జాతీయ రహదారులపై కేంద్రం సమీక్షించింది. హైదరాబాద్ వచ్చిన కేంద్ర రోడ్డు రవాణాశాఖ కార్యదర్శి గిరిధర్.. సోమవా
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు కక్ష, వివక్ష మరోసారి బయటపడింది. జాతీయ రహదారుల నిర్మాణాలకు నిధుల విడుదలలో తీవ్ర అన్యాయం చేసింది. గత ఫిబ్రవరిలో పార్లమెంటుకు కేంద్రం సమర్పించిన వివరాలను పరిశీలిస్తే �
స్వరాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం రహదారి సౌకర్యాలు విస్తరించాయి. అన్ని గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, అక్కడ నుంచి జిల్లా కేంద్రాలకు, అక్కడ నుంచి రాష్ట్ర రాజధానికి రహదారుల అనుసంధానం జరిగింది. తెలంగా�
రాష్ట్రంలో రహదారులు గణనీయంగా అభివృద్ధి చెందాయి. స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని విభాగాల రహదారులు 1,07,871.2 కిలోమీటర్ల మేర ఉన్నాయి. ఇందులో జాతీయ రహదారులు 3.6 శాతం ఉండగా, రోడ్లు,భవనాల�
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టనున్న 31 జాతీయ రహదారుల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఏపీ సీఎం జగన్తో కలిసి...
Nitin Gadkari | మెరుగైన రోడ్లు కావాలంటే.. డబ్బులు చెల్లించాలి | దేశంలో మెరుగైన రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలు కావాలంటే ప్రజలు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గురువారం ఆయన హర్�
సీఆర్ఎఫ్ రూ.620 కోట్లు వెంటనే విడుదల చేయాలికేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరిన టీఆర్ఎస్ ఎంపీల బృందంహైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తి�
ఏడేండ్ల కాలంలో సాధించినవి 2,114 కిలోమీటర్ల ఎన్హెచ్లు జాతీయ సగటును మించిన రాష్ట్రం నిర్మాణ పనుల్లోనూ అదే జోరు కేసీఆర్ పట్టుదలతోనే సుసాధ్యం: ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే త
మెదక్ భైంసా మధ్య 168 కిలోమీటర్లుమెదక్- ఎల్కతుర్తి మధ్య 133 కిలోమీటర్లుకేంద్రం గెజిట్ విడుదల హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు జాతీయ రహదారులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఫాస్టాగ్ల వల్ల భారీగా సమయం, ఇంధనం ఆదా అవుతోందని కేంద్ర హైవేలు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. వీటి వల్ల టోల్ ప్లాజాల దగ్గ