Elephant Blocks Highway | ఒక ఏనుగు హైవేను దిగ్బంధించింది. ఒక చెట్టును రోడ్డుకు అడ్డంగా పడేసింది. సుమారు 18 గంటల పాటు ఆ ఏనుగు అక్కడే ఉన్నది. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
దీపావళి పండుగ కోసమని తన తమ్ముడు, ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారింటికి బయలు దేరింది ఆ మహిళ. అందరూ కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. �
ఏపీలోని కర్నూల్ జిల్లాలో గురువారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. తెలంగాణ, ఏపీ పోలీసులు భారీ బందోబస్తు కోసం వాహనాల తనిఖీ చేయడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏపీలోని కర్నూ�
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదుల గట్టేపల్లి ఇది సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ మూడు కార్లను ఢీ కొన్న సంఘటనలో అవి ధ్వంసమయ్యాయి. ఓ కారు నుజు నుజ్జు అయింది.
Plane Crash: ఇటలీలో విమానం ప్రమాదం జరిగింది. హైవేపై అది కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. బ్రెసికా సిటీ సమీపంలో ఈ ఘటన జరిగింది.
Truck Drags Car | హైవేపై వెళ్తున్న కారు లేన్ మారేందుకు ప్రయత్నించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ, ఆ కారును ఢీకొట్టింది. వంద మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడ�
BRS dharna | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం ధాన్యానికి రూ. 500 బోనస్ హామీ నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు.
Sparks rain down | వాహనాల రద్దీతో ఉన్న జాతీయ రహదారిపై నిప్పుల వర్షం కురిసింది. ఇది చూసి వాహనదారులు షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిప�
Plane splits in half | చిన్న విమానం హైవేపై క్రాష్ ల్యాండ్ అయ్యింది. వాహనాలపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ విమానం రెండు ముక్కలైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
woman's body in suitcase | హైవేపై కలకలం చెలరేగింది. రోడ్డు పక్కన రెడ్ సూట్కేస్ కనిపించింది. తెరిచి చూసిన కొందరు అందులో మహిళ మృతదేహం ఉండటం చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మూడు కార్లలో మరో కారును వెంబడించారు. రోడ్డు ఇరుకుగా ఉన్న ప్రాంతంలో ఆ కారును అడ్డగించారు. కత్తులు, గొడ్డళ్లతో అందులో ఉన్నవారిని బెదిరించి కారుతో సహా వారిని ఎత్తుకెళ్లారు. వారివద్ద ఉన్న రూ.1.82 కోట్ల విలువైన �
రంగారెడ్డి జిల్లా గౌరెల్లి నుంచి భద్రాది కొత్తగూడెం వరకు చేపడుతున్న జాతీయ రహదారి -930 నిర్మాణంలో భాగంగా భూ సేకరణకు జాతీయ రహదారుల సంస్థ ఈ నెల 6న నోటిఫికేషన్ జారీ చేసింది.