కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మా నగర్ గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం ప్రారంభించారు.
పాల్వంచ మండలంలోని యానం బైల్ గ్రామం వద్ద గల కిన్నెరసాని నదిపై రూ.9.70 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ వంతెనను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం ప్రారంభించారు.
రామడుగు మండలంలోని వెలిచాల గ్రామస్తులు ఇన్నేండ్లు అనుభవించిన కష్టాలు గట్టెక్కాయి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రామడుగు సింగిల్విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు చేసిన కృషితో అతి తక్కువ సమయంలో హైలెవల�
వరంగల్ నగరంలో స్మార్ట్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించనున్నారు. ఈ మేరకు స్మార్ట్సిటీ బోర్డు అనుమతులు మంజూరు చేసింది. సోమవారం కుడా కార్యాలయంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్�
మండలంలోని చిమనగుంటపల్లి గ్రామ శివారులో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన హైలెవల్ బ్రిడ్జి పనులను బుధవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ�
హాజీపూర్ మండలంలోని వేంపల్లిలోని మేకల మండి పక్క నుంచి కోదండ రామాలయానికి వెళ్లే దారిలో ఉన్న వాగుపై హైలెవల్ వంతెన లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. నిధులు మంజూరైనప్పటికీ వంతెన ఎప్పు డు నిర్మాణమవుతుం
పాత నగరంలో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జూపార్కును అనుకొని ఉన్న మీరాలం చెరువు మీదుగా 2.5 కి.మీ మేర నిర్మించే హైలెవ�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మోకాసిగూడెం ఓ మారుమూల గ్రామం. గ్రామానికి ఉన్న వాగుపై వంతెన సౌకర్యం లేక గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు.
ప్రజల సౌకర్యార్థమే హైలెవల్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని కోరుట్ల ఎమ్మె ల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయమని, నియోజక వర్గ అ భివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామన�
ఆదివాసుల జిల్లా ఆసిఫాబాద్పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వరాల జల్లు కురిపించారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు ఆఫీసు, బీఆర్ఎస్�
అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పెంట్లవెల్లి స్వరాష్ట్రంలో మండలంగా ఏర్పాటైన తరువాత అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో ఎమ్మెల్యే బీరం �
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని కొప్పుల శివారు చలివాగుపై హైలెవల్ వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 365 మీటర్ల పొడవుతో హైలెవల్ వంతెనను నిర్మించడంతో దశాబ్దాల కల నెరవేరిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున
మండలంలోని రాఘవాపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదాలకు చెక్ పడుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రాఘవాపూర్లో ఇప్పటివరకు ఉన్న లోలెవల్ బ్రిడ్జి స్థానంలో హైలెవల్ వంతె�