‘మా భూములు మాగ్గావాలె’ అంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న భాగ్యనగర్ టీఎన్జీవో ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించిన ఈ భూములపై హైకోర్టు స్టే ఇవ్వడంతో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగు
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై దాఖలైన ప్రైవేటు పిటిషన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుకు ఊరట లభించింది. ఆ పిటిషన్పై విచారణ చేపట్టాలన్న భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి నిర్ణయ�
నాన్ గెజిటెడ్ టీచర్ పోస్టులపై మాత్రమే కోర్టు స్టే ఉందని, గెజిటెడ్ పర్యవేక్షణధికారుల ఖాళీల్లో క్యాడర్ స్ట్రెంథ్ ప్రకారం టీచర్లకు పదోన్నతులివ్వాలని టీఎస్ యూటీఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది.
కోర్టు అనుమతితోనైనా మల్టిజోన్-2 పరిధిలోనూ ఉపాధ్యాయ పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం (తపస్) కోరింది. టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే విధించినందున అనుమతి పొందాలని కోరింది.
ఉపాధ్యాయ బదిలీల విషయంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. మల్టిజోన్-2 పరిధిలో పదోన్నతులపై హైకోర్టు స్టే ఉన్నందున ప్రస్తుతానికి వాటిని పక్కనబెట్టి, బదిలీలు ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించిం�