హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ రంగారెడ్డి జిల్లా కోర్టు, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశ
హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఏపీఐడీసీ) బ్యాంకు ఖాతాల నుంచి తన వాటాకు మించి నగదును తీసుకోరాదని హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. బ్యాంకులో రూ.106 కోట
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): హైకోర్టు నూతన భవన సముదాయాల కోసం 80 ఎకరాలు కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ ప్రభుత్వాన్ని కోరారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన చీఫ్ జస�
హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): పోడు వ్యవసాయం చేసేవాళ్లను అటవీ ప్రాంతం నుంచి ఖాళీ చేయించవద్దని ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీచేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దీనిపై దాఖలైన ప్రజాహిత వ్యాజ
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పలువురు జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. నల్లగొండ మొదటి అదనపు సెషన్స్ జడ్జీగా విధులు నిర్వర్తిస్తున్న ఎంవ�
రిటైర్డ్ ఉద్యోగులకు 61 ఏండ్ల వరకు సర్వీసును ఆదేశించలేం అమలు తేదీపై అసంతృప్తి ఉన్నప్పటికీ, అభ్యంతరాలు లేవు ముఖ్యమంత్రి హామీలు, గవర్నర్ ప్రసంగాలు చట్టాలు కావు చట్టసభల్లో తీసుకొన్న నిర్ణయాలే ప్రాతిపదిక�
రాష్ట్ర హైకోర్టు ప్రకటనహైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించి ఆస్తు లు కూడబెట్టారన్న అభియోగాలతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసులను గురువారం నుంచి రోజువారీగ�
హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. వారి స్వావలంబనే ఈ పథకం లక్ష్యమనటంలో సందేహం లేదు ఈసీ నిర్ణయంపై వాదనలు పూర్తి పథకాన్ని నిలిపివేయటంలో ఈసీ పరిధి దాటింది: పిటిషనర్లు హుజూరాబాద్ ఎన్నికల షెడ్యూల్కు ముందే అమలు: సర్�
ఫస్ట్ కోర్టు హాల్లో 10.30 గంటలకు ముహూర్తం ప్రమాణం చేయించనున్న సీజే జస్టిస్ ఎస్సీ శర్మ హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమ�
రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ హాజరైన సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు జస్టిస్ అమర్నాథ్గౌడ్ త్రిపుర హైకోర్టుకు బదిలీ హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన �
కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం గెజిట్ విడుదల చేసిన కేంద్ర న్యాయశాఖ రేపు ప్రమాణం చేయించనున్న గవర్నర్ హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్