కరోనా మూడోదశ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు హైకోర్టుకు నివేదించినరాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ)ః రాష్ట్రంలో మూడోదశ కరోనా వ్యాప్తిలో పిల్లలపై ప్రభావం ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక నిర్ణయం 32 మంది శాశ్వత జడ్జీలు, 10 మంది అదనపు న్యాయమూర్తులు సత్వర న్యాయానికి సుప్రీం చీఫ్ జస్టిస్ చర్యలు అందులోభాగంగానే జడ్జీల సంఖ్య పెంపు 2.46 లక్ష�
ఇలాగే ముందుకు సాగండి హైకోర్టు ప్రశంసల జల్లు హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కట్టడికోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైకోర్టు కొనియాడింది. లాక్డౌన్, కర్ఫ్యూ అమలుచేస్తున్న పోలీసులను ప్
కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త పాస్బుక్లు పాస్బుక్ లేకున్నా నాలా దరఖాస్తుకు అవకాశం హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో ప్రభుత్వం మరో రెండు కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. న
ఆంక్షలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ కరోనా కట్టడికి ప్రభుత్వ నిర్ణయం హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి సెకండ్వేవ్ విస్తరణను అరికట్టేందుకు విధించిన రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్
హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాత్రివేళ కర్ఫ్యూను మే 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు పొడిగించినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజ
ఎలక్షన్ కమిషన్కు హైకోర్టు సూచన హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ఎ
ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులుహైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కి నాలుగు వారాల్లోగా చైర్మన్, సభ్యులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకో
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివార్లలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ వినియోగంపై వస్తున్న వార్తలపై హైకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. డ్రగ్స్ సరఫరా విషయంలో ప్రభు
షేక్పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నం.14లో సుమారు రూ.200కోట్ల విలువైన 2.10ఎకరాల భూ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్నది. సర్వే నంబర్ 403లోని ఈ స్థలం ప్రభుత్వానిదే అంటూ 1998లో సిటీ సివిల్ కోర్టులో తీర్పు ర