‘అఖండ-2’ టికెట్ ధరల పెంపు వివాదంలో చిత్ర నిర్మాతకు ఊరట లభించింది. పెంపు మెమోను సస్పెండ్ చేస్తూ గురువారం హైకోర్టు సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 15వరకు నిలిపివేసింది.
Pawan Kalyan | న్యాయవ్యవస్థను భయపెట్టేలా, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తూ సెక్యులరిజం పేరుతో న్యాయమూర్తులపై దాడులు జరుగుతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కక్షిదారుల సౌలభ్యం కోసమే నూతన కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా సత్వర న్యాయం అందుతుందని హైకోర్టు న్యాయమూర్తి, పెద్దపల్లి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి లక్ష్మినారాయణ అలిశెట్టి అన్నారు.
కాగితాల నుంచి కంప్యూటర్ వైపు ప్రపంచం పరుగులు పెడుతున్నదని, అందుకనుగుణంగా న్యాయస్థానాల ప్రస్థానం సైతం డిజిటలైజేషన్ దిశగా ప్రయాణం సాగిస్తున్నదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తంగిరాల మాధవీద�
KSCA : కర్నాటక క్రికెట్ సంఘం ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న జరగాల్సిన ఎన్నికలు డిసెంబర్ ఆఖరుకు వాయిదా పడగా.. డిసెంబర్ 7న ఎన్నికలకు జరపాలని హైకోర్టు ఆదేశించింది.
Jail Inmate Threat Mail To Judge | జైలులో ఉన్న ఖైదీ హైకోర్టు న్యాయమూర్తికి బెదిరింపు మెయిల్ పంపాడు. ఆయనను చంపుతానని బెదిరించాడు. పోలీస్ కానిస్టేబుల్ మొబైల్ నుంచి ఈ మెయిల్ పంపాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఖైదీతోపాటు కా
ప్రగతిశీల చట్టం ఉన్నప్పటికీ మహిళలు సామాజిక, చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవిదేవి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా న్యాయవాదులు ఈ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాల
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీ రాధారాణి పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఫస్ట్ కోర్టు హాలు లో తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్ అధ్యక్షతన న్యాయమూర్తులు ప్రత్యేక సమావేశాన్ని న
తెలుగు మన మాతృభాష. అయినా, ఇతర భాషలకు దక్కే గౌరవం మన మాతృభాషకు దక్కడం లేదని తెలంగాణ హైకోర్టు జడ్జి ఒకరు ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో ప్రజలకు ఎన్ని భాషలు వచ్చినా వారు తమిళంలోనే మాట్లాడుతారు. కానీ, ఇ
Tirupati stampede | తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణకు హైకోర్టు రిటైర్ట్ జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తిని నియమించింది.
గడపగడపకూ న్యాయ సేవలందించేలా న్యాయ సేవాధికార సంస్థలు చూడాలని హైకోర్టు న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజయ్పాల్ అన్నారు. శనివారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో �
మనుషుల మధ్య తలెత్తిన వివాదాలు మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకునే వీలుంటుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహాక చైర్మన్ జస్టిస్ సుజోయ్ పాల్ అన్నారు. జి