మండలంలోని సింగవట్నంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నాగార్జున దంపతులు శనివారం దర్శించుకున్నారు. మంగళవాయిద్యాల మధ్య వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఓరుగంటి సం పత్కుమార్శర్మ �
వేములవాడ, కొండగట్టులో కుటుంబ సమేతంగా పూజలు వేములవాడ టౌన్/ మల్యాల, సెప్టెంబర్ 3: వేములవాడ రాజన్నను శనివారం హైకోర్టు జడ్జి ఇ.వి.వేణుగోపాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్థానాచార్యుడు అప్పా�
ఇది సినిమా హాల్ అనుకుంటున్నారా? అని ఓ జడ్జి బీహార్ ఐఏఎస్ అధికారిని నిలదీసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పాట్నా హైకోర్టు జడ్జికి, పట్టణ అభివృద్ధి, గృహనిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రట�
హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ రంగారెడ్డి జిల్లా కోర్టు, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశ
కామారెడ్డి టౌన్: చట్టం ముందు మహిళలు, పురుషులు అందరూ సమానమేనని హైకోర్టు జడ్జి విజయసేన్ రెడ్డి అన్నారు. డిచ్పల్లి మండలం నడ్పల్లిలోని జీ కన్వెన్షన్ హాల్లో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో �
సమయం ఆసన్నమైంది సీజేఐ జస్టిస్ బోబ్డే న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఓ మహిళ నియమితులు కావాల్సిన అవసరం ఉందని, ఆ సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తమలో చాలా మందికి హైకోర్టు జ�