రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సోమవారం రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామానికి రానునున్నారు. కూరెళ్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన కూరెళ్ల గ్రంథాలయాన్ని ప్రారంభించనున్న�
నల్లగొండ పట్టణంలోని కోర్టు ఆవరణలో కొత్తభవనంలో ఏర్పాటుచేసిన కుటుంబ న్యాయస్థానం హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్ పోలియో జడ్జి డాక్టర్ జి.రాధారాణి శనివారం ప్రారంభించారు. అనంతరం జ్యూడిషియల్ కాన్ఫర�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా సాగింది. శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవలు నిర్వహించారు. అనంతరం వెలు�
సూరత్ కోర్టు విధించిన శిక్షను నిలిపివేయాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ వేసిన అప్పీల్ పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి గీతాగోపి తప్పుకున్నారు.
సుప్రీంకోర్టుపైనా, కొలీజియంపైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలు తరచుగా దురుసు వ్యాఖ్యలు చేస్తుండగా.. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు, నేతలూ అదే దారిలో నడుస్తున్నారు. ఏకంగా న్యాయమూర్తులపై బెదిరింపు వ్యాఖ�
మండలంలోని సింగవట్నంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నాగార్జున దంపతులు శనివారం దర్శించుకున్నారు. మంగళవాయిద్యాల మధ్య వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఓరుగంటి సం పత్కుమార్శర్మ �
వేములవాడ, కొండగట్టులో కుటుంబ సమేతంగా పూజలు వేములవాడ టౌన్/ మల్యాల, సెప్టెంబర్ 3: వేములవాడ రాజన్నను శనివారం హైకోర్టు జడ్జి ఇ.వి.వేణుగోపాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్థానాచార్యుడు అప్పా�
ఇది సినిమా హాల్ అనుకుంటున్నారా? అని ఓ జడ్జి బీహార్ ఐఏఎస్ అధికారిని నిలదీసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పాట్నా హైకోర్టు జడ్జికి, పట్టణ అభివృద్ధి, గృహనిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రట�
హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ రంగారెడ్డి జిల్లా కోర్టు, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశ
కామారెడ్డి టౌన్: చట్టం ముందు మహిళలు, పురుషులు అందరూ సమానమేనని హైకోర్టు జడ్జి విజయసేన్ రెడ్డి అన్నారు. డిచ్పల్లి మండలం నడ్పల్లిలోని జీ కన్వెన్షన్ హాల్లో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో �