Medaram Jatara | తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర మరో రెండు రోజుల్లో మొదలవనున్నది. ఈ నెల 21 నుంచి 24 వరకు మహా జాతర జరగనుంది. ఈ మేరకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
మేడారం మహాజాతర కు భక్తుల సౌకర్యార్థం పర్యాటకశాఖ హెలికాప్టర్ సేవలు ఈసారి కూడా ప్రారంభించనున్నది. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి మేడారానికి భక్తులను తరలించి దర్శనం తర్వాత తిరిగి హనుమకొండకు తీసుకె�
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అరకులో శనివారం టీడీపీ నిర్వహించిన ‘రా కదలిరా’ సభకు వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పింది.
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పింది. సాంకేతిక కారణాల కారణంగా రాంగ్రూట్లో వెళ్లిపోయింది. ఇది గమనించిన ఏటీసీ సిబ్బంది.. వెంటనే పైలట్ను అప్రమత్తం చేశారు. దీంతో
హైదరాబాద్లోని తమ ఉత్పాదక కేంద్రం నుంచి ఏహెచ్-64 అపాచీ అటాక్ హెలికాప్టర్ కోసం మరో ఫ్యూజ్లేజ్ను పంపినట్టు టాటా-బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) తెలిపింది. ఇది ఇక్కడి నుంచి డెలివరీ అయిన 250వ హెల
భారతీయ స్కైడైవర్, పద్మశ్రీ గ్రహీత శీతల్ మహాజన్(41) మరో రికార్డు నమోదుచేశారు. ఆకాశంలో 21,500 అడుగుల ఎత్తులో, అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఎదుట హెలిక్యాప్టర్ నుంచి స్కైడైవింగ్ చేసి చరిత్ర సృష్టించా
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే మార్గమధ్యంలోనే మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో సీఎం కాన్వాయ్తోపాటు మంత్రుల కాన్వాయ్లను చెక్ చేశారు.
ఎన్నికల్లో ప్రజల మనసులు గెలుచుకోలేని నీచ రాజకీయమిది. నాలుగు ఓట్లు దండుకునేందుకు తెలంగాణ జీవనాడిపై జరుగుతున్న మూకుమ్మడి దాడి ఇది. పార్టీల ప్రతిష్ఠను పెంచుకొనే ఎజెండాలు లేక ప్రపంచం ప్రశంసించిన కాళేశ్వర�
అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుత విజయాలతో దూసుకెళ్తున్న భారత్.. త్వరలో తన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర (గగన్యాన్)ను చేపట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగుతుండగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కడెం, ఎస్సారెస్పీ నుంచి వరద తగ్గినా, స్థానికంగా కురిసిన రికార్డుస్థాయి వర్షాలతో గోదావరికి వరద పోట�
పర్యాటకుల హెలికాప్టర్ కుప్పకూలడంతో అందు లో ఉన్న ఆరుగురు మరణించారు. వీరిలో ఐదుగురు మెక్సికోకు చెందినవాళ్లు (ఒకే కుటుంబానికి చెందినవాళ్లు) కాగా ఒకరు పైలట్. ఈ ఘటన మంగళవారం ఎవరెస్ట్ శిఖరం సమీపాన ఉన్న సొల�
ప్రజల అవసరాలను గుర్తించి, వారికి అసరా అందించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. సాగునీరు, సంక్షేమం రంగాల్లో కొత్త చరిత్రను సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు.. పేదలకు వైద్యసేవ�