ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే మార్గమధ్యంలోనే మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో సీఎం కాన్వాయ్తోపాటు మంత్రుల కాన్వాయ్లను చెక్ చేశారు.
ఎన్నికల్లో ప్రజల మనసులు గెలుచుకోలేని నీచ రాజకీయమిది. నాలుగు ఓట్లు దండుకునేందుకు తెలంగాణ జీవనాడిపై జరుగుతున్న మూకుమ్మడి దాడి ఇది. పార్టీల ప్రతిష్ఠను పెంచుకొనే ఎజెండాలు లేక ప్రపంచం ప్రశంసించిన కాళేశ్వర�
అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుత విజయాలతో దూసుకెళ్తున్న భారత్.. త్వరలో తన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర (గగన్యాన్)ను చేపట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగుతుండగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కడెం, ఎస్సారెస్పీ నుంచి వరద తగ్గినా, స్థానికంగా కురిసిన రికార్డుస్థాయి వర్షాలతో గోదావరికి వరద పోట�
పర్యాటకుల హెలికాప్టర్ కుప్పకూలడంతో అందు లో ఉన్న ఆరుగురు మరణించారు. వీరిలో ఐదుగురు మెక్సికోకు చెందినవాళ్లు (ఒకే కుటుంబానికి చెందినవాళ్లు) కాగా ఒకరు పైలట్. ఈ ఘటన మంగళవారం ఎవరెస్ట్ శిఖరం సమీపాన ఉన్న సొల�
ప్రజల అవసరాలను గుర్తించి, వారికి అసరా అందించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. సాగునీరు, సంక్షేమం రంగాల్లో కొత్త చరిత్రను సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు.. పేదలకు వైద్యసేవ�
జమ్ముకశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్ (Pabbala Anil) మృతిపట్ల మంత్రి కేటీఆర్ (Minister KTR) దిగ్భ్రాతితి వ్యక్తం చేశార�
జమ్మూ కశ్మీ ర్ రాష్ట్రం కిస్తార్ జిల్లా మార్వా అటవీ ప్రాంతంలో జరిగిన హెలీకాప్టర్ ప్ర మాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మలాపూర్ గ్రా మానికి చెందిన ఆర్మీ జవాన్ పబ్బాల అనిల్ (29) మృతి చెం�
AP CM | ఏపీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న జగన్ అక్కడి నుంచి బుధవారం పుట్టపర్తికి వెళ్లాలి.
పునర్వినియోగ వాహక నౌక తయారీ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేస్తున్న కృషి మరో మైలురాయిని దాటింది. వాయుసేన, డీఆర్డీఓతో కలిసి కర్ణాటకలోని చిత్రదుర్గలో ‘ఆర్ఎల్వీ అటానమస్ ల్యాండింగ్ మిషన్'ను �
ఏరోస్పేస్ రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం సత్తాచాటుతున్నది. విమానాల విడిభాగాలు, ఇంజిన్లు, హెలీక్యాప్టర్కు సంబంధించిన క్యాబిన్లు తయారవుతున్న హైదరాబాద్లో ప్యాసింజర్ విమానాలను
ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటిసారిగా ఉక్రెయిన్ భూభాగంలో పర్యటించారు. రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ తీర ప్రాంత నగరమైన మరియుపోల్లో పుతిన్ ఆకస్మిక ప