Odisha CM | ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఇవాళ గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దాంతో ఖరియార్ నుంచి తిరుగప్రయాణమై భువనేశ్వర్కు చేరుకున్న ఒడిశా ము�
Mamata Banerjee: హెలికాప్టర్ సీటులో కూర్చోబోయి.. కిందపడిపోయింది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఈ ఘటన దుర్గాపూర్లో జరిగింది. కాళ్లు తుళ్లడంతో ఆమె జారిపడ్డారు. ఆమెకు స్వల్ప స్థాయిలో గాయాలయ్యాయి.
Loksabha Polls: తొలి దశ లోక్సభ ఎన్నికలకు చత్తీస్ఘడ్ ప్రిపేరవుతున్నది. ఆ రాష్ట్రంలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు వెళ్తున్న పోలింగ్ స�
Air Force | భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ను లడఖ్లో అత్యవరసంగా లాండ్ చేశారు. హెలికాప్టర్ ఎత్తయిన ప్రదేశం కావడంతో స్వల్పంగా దెబ్బతిన్నది. హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్లు ఇద్దరు సురక్షిత�
మాల్దీవులలోని భారత సైన్యంలో దాదాపు 25 మంది సోమవారం స్వదేశానికి బయల్దేరారు. మాల్దీవులకు భారత్ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్ కార్యకలాపాలను వీరు నిర్వహించేవారు.
పదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో మళ్లీ యురేనియం అలజడి మొదలైంది. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం కృష్ణా పరీవాహక ప్రాంతం పెద్దగట్టు శివారులోని శివార్లపెంట వద్ద ఓ హెలికాప్టర్ రె�
Helicopter | భారత ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో పైలట్ ముందుజాగ్రత్తగా ఆ హెలికాప్టర్ను పొలాల్లో దించేశాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లా సుంద�
Medaram Jatara | తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర మరో రెండు రోజుల్లో మొదలవనున్నది. ఈ నెల 21 నుంచి 24 వరకు మహా జాతర జరగనుంది. ఈ మేరకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
మేడారం మహాజాతర కు భక్తుల సౌకర్యార్థం పర్యాటకశాఖ హెలికాప్టర్ సేవలు ఈసారి కూడా ప్రారంభించనున్నది. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి మేడారానికి భక్తులను తరలించి దర్శనం తర్వాత తిరిగి హనుమకొండకు తీసుకె�
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అరకులో శనివారం టీడీపీ నిర్వహించిన ‘రా కదలిరా’ సభకు వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పింది.
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పింది. సాంకేతిక కారణాల కారణంగా రాంగ్రూట్లో వెళ్లిపోయింది. ఇది గమనించిన ఏటీసీ సిబ్బంది.. వెంటనే పైలట్ను అప్రమత్తం చేశారు. దీంతో
హైదరాబాద్లోని తమ ఉత్పాదక కేంద్రం నుంచి ఏహెచ్-64 అపాచీ అటాక్ హెలికాప్టర్ కోసం మరో ఫ్యూజ్లేజ్ను పంపినట్టు టాటా-బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) తెలిపింది. ఇది ఇక్కడి నుంచి డెలివరీ అయిన 250వ హెల
భారతీయ స్కైడైవర్, పద్మశ్రీ గ్రహీత శీతల్ మహాజన్(41) మరో రికార్డు నమోదుచేశారు. ఆకాశంలో 21,500 అడుగుల ఎత్తులో, అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఎదుట హెలిక్యాప్టర్ నుంచి స్కైడైవింగ్ చేసి చరిత్ర సృష్టించా