రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు.
అకాల వర్షంతో వచ్చిన వరద నీటిలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన రాంనగర్లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాంనగర్ ప్రేయర్ పవర్ చర్చి ప్రాంతానికి చెం�
Amrapali | రహదారులపై నీరు నిలవడం వల్ల ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి (Amrapali) అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం అడిషనల్, జోనల్ కమిషనర్లతో ఆమ్ర�
TG Rains | రాబోయే ఐదురోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాలను ఆనుకొన
Heavy rains | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై(Heavy rains) సీఎస్ శాంతి కుమారితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti) జిల్లా కలెక్టర్లతో(collectors )వీడియో కాన్ఫరెన్స్ �
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపైకి నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా సోమవారం మధ్యాహ్నం కురిసిన వాన గ్రేటర్ జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. దాదాపు గంట పాటు కుమ్మరించిన వర్షంతో కొన్ని చోట్ల ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. మ్య
సంగారెడ్డి జిల్లా కొత్తూరు-బిలోని నారింజ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద వస్తుండడంతో గేట్లపై నుంచి దిగువకు జలాలు వెళ్తున్నాయి.
Rains in AP | ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుభవార్త వినిపించింది. ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర కర్ణాటక
ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 22 వరకు మోస్తరు వర్షాలు కురువనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్కర్నూలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు క�
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కాగా..మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో జిల్లా కేంద్రాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. కామారెడ్డి �
మెదక్లో శుక్రవారం సాయంత్రం గంటన్నర పాటు భారీ వర్షం కురవడంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ప్రధాన రహదారులపైకి వర్షంనీరు రావడంతో పాత బస్టాండ్, రాందాస్ చౌరస్తాతోపాటు జేఎన్ రోడ్డు, ఆటోనగర్ రోడ్లు జలమయమయ్