ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ ఎస్సారెస్పీ గేట్లు ఎత్తివేశారు. మొత్తం 9 గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ నుం�
తెలంగాణ ప్రాంతం జలపాతాలకు చిరునామాగా నిలిచింది. ఈ జలపాతాలు తెల్లటి నురగలు కక్కుతూ మనల్ని కట్టిపడేస్తున్నాయి. ఎత్తైన కొండల్లో నుంచి.. ధట్టమైన అడవుల్లో నుంచి బయటి ప్రపంచంలోకి వచ్చి మనల్ని ఆకర్శిస్తున్నా�
భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజలందరూ స్వీయనియంత్రణ పాటించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్షించినట్లు చెప్పారు. ఆదివారం సాయంత�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించా�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రజలకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచనలు ఇ
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ : భారీ వర్షాల దృష్ట్వా జిల్లాలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క
Heavy Rains | రాష్ట్రంలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదైంది. మంచిర్యాల, భూపల్లిపల్�
హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస�
హైదరాబాద్ : గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలెజ్ట్, మరికొన్ని జిల్లాలకు �
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి
ములుగు : తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ కనువిందు చేస్తున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీటి ప్రవాహం పెరిగి చూపురులను ఆకట్టుకుంటున్నది. బొగత అందాలను చూసేందుకు పర్యాటకులతో పా�
ములుగు : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో గల జంపన్న వాగు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్త�
మహబూబ్నగర్ : కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. జిల్లాలోని దేవరకద్ర మండలం కోయిలసాగర్ జలాశయం శనివారం సాయంత్రం నాటికి 20.6 అడుగుల నీటి నిల్వ ఉందని డీఈ చందు తెలిపారు. జలాశయంలోకి జూరాల జలాలతోపాట�
వనపర్తి : అకాల వర్షాలతో అప్రమత్తంగా ఉండాలనివ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామాల�
హైదరాబాద్ : ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని విజ్ఞప్తి చేశారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్త�