నిర్మల్, జూలై 12 : జిల్లాలో భారీ వర్షాల కారణంగా కలిగిన నష్టాలపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరదల వల్ల ముంపుకు గురైన ప్రాంతా�
జిల్లాలో మూడు రోజులుగా తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 51.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే అనేక చెరువులు మత్తళ
మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగవకు 90 వేల క్యూసెక్కు�
నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరద పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి,
రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వర్షాల కారణంగాఎదురయ్�
పుల్కల్ : తగ్గని వాన ఆగని వరద అన్నట్లుగా గత మూడు రోజులుగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి భారీ వర్షాల కారణంగా ఎప్పటికప్పుడు వరద తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇలా చేరుతున్న న�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. గోదావరి నిండు కుండలా ప్రవహిస్తున్నది. ధవళేశ్వరం వద్ద వరద పోటెత్తడంతో...
హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితు�
ములుగు : రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా ఏట
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లాలోని తిర్యాణి మ�